ప్రస్తుత సమాజంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చిన్న వయసులోనే కోరికలు తీర్చుకోవడానికి సమాజంలో ఉన్న యువత టెక్నాలజీలో పడి అసభ్యకరమైన వీడియోలు స్మార్ట్ ఫోన్ లలో చూస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చూస్తున్న అసభ్యకరమైన వీడియోలకు శరీరాన్ని అదుపులోకి చేసుకోలేక వావివరసలు లేక ఎవరితో పడితే వారితో అసభ్యకరమైన పనులు చేస్తూ చిన్న వయసులోనే తమ శరీరాలను మలినం చేసుకుంటున్నారు. మేటర్ లోకి వెళితే ఇటీవల చతిస్గడ్ రాష్ట్రంలో ఇంటర్ చదివే అమ్మాయి ఒక బిడ్డకు జన్మనివ్వడం ఆ రాష్ట్రంలో పాటు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ న్యూస్ గా మారింది.

 

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతేవాడ జిల్లాలోని పతారాస్ గ్రామానికి చెందిన బాలిక దంతేవాడలోని కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఆ బాలిక తన గ్రామానికి చెందిన ఓ మరో యువకుడితో శారీరక సంబంధం లో గత కొన్నాళ్ల నుంచి సాగుతోంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఆ బాలిక తాను చదువుకుంటున్న కాలేజీకి సంబంధించిన హాస్టళ్లోనే చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలిసిన డిప్యూటీ కలెక్టర్ హాస్టల్‌ను సందర్శించి.. సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ కలెక్టర్ ఈ ఘటన గురించి బాలికను కూడా విచారించారు.

 

తన గ్రామానికి చెందిన యువకుడితో తాను సంబంధంలో ఉన్నట్లు బాలిక ఒప్పుకుందని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. దీంతో చనిపోయిన శిశువు బాలిక తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి తర్వాత చర్యలు తీసుకోబోతున్నట్లు డిప్యూటీ కలెక్టర్ కి తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ప్రజలు పెద్దలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. మరోపక్క బిడ్డ తల్లిదండ్రులు కూడా తమ ఆడపిల్ల చేసిన పనికి గ్రామాల్లో తట్టుకోలేక తీవ్ర బాధపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: