విజయసాయి రెడ్డి... ఎప్పుడు ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతుంటారు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కిరాసానాయాలపై మండిపడ్డారు విజయసాయి రెడ్డి. ఈ మేరకు ట్విట్టేర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.  

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ '''బాస్' పదవి పోయినప్పటి నుంచి కిరసనాయిలుకు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రంగా కనిపించడం లేదు. వందల కోట్లు దోచుకుతినే అవకాశం కోల్పోవడంతో 5 కోట్ల మంది ప్రజల పైన ద్వేషం పెంచుకున్నాడు. అక్కడ ప్రభుత్వం లేదు. పరిపాలన లేదన్నట్టు చెత్త పలుకులు పలుకుతున్నాడు.'' అంటూ విమర్శలు చేశారు విజయసాయి రెడ్డి.       

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు..కిరసనాయిలు అంటే పరమ జ్యోతే కదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీంతో ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..  అంతేకాదు ఈ ట్విట్ కారణంగా అటు వైసీపీ అభిమానులను.. ఇటు టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడిపించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా.. ఈ మధ్య విజయసాయి రెడ్డి ఏ ట్విట్ పెట్టిన సరే సోషల్ మీడియాలో సంచలనమే అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: