అయ్యో అయ్యో అయ్యోయో.. కమలం వాడిపోయిందే.. తెలుగు రాష్ట్రాలలో కమలం మాడిపోయింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే అంటే.. ఇటు తెలంగాణాలో కేటీఆర్ క్రేజ్.. అటు సీఎం జగన్ క్రేజ్ మాములుగా లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అవును మళ్ళి.. నిజంగానే వాళ్ళ క్రేజ్ ముందు బీజేపీ ఏం పనికి వస్తుంది ?

 

మనం ఏదో అనుకుంటాం కానీ.. బీజేపీ పార్టీలో రెండు రాష్ట్రాలకు సంబంధిచి ఒక్కరైనా యువ నాయకుడు ఉన్నారా ? ఒక్కరైనా ? అందరూ వయసు అయిపోయిన వారే.. వయసులో ఉన్న వారు ఒక్కరైనా ఫేమస్ ఉన్నల్లో ఉన్నారా? ఒకరు ఉన్నారు.. అది కూడా తెలంగాణాలో.. కానీ అతను రౌడీ అని అంటారు.

 

ఇంకా అతను ఎప్పుడు ప్రజల మనిషి కావాలి? అతనికి ఎప్పుడు క్రేజ్ పెరగాలి ? ఇంకా ఇక్కడ తెలంగాణాలో అయితే కేటీఆర్ కు ఎంత క్రేజ్ ఉందంటే.. కేటీఆర్ కోసం ఎవరు ప్రాణాలు ఇస్తారు అంటే.. నేను నేను అని ఎంతోమంది యువతీ యువకులు.. ప్రజలు వచ్చేస్తారు. అంత ఇష్టం కేటీఆర్ అంటే.. కేటీఆర్ ట్విట్టర్ లో పిలిచినా పలుకుతాడు.. ఏ సమస్య ఉంది అని చెప్పిన తన సమస్యల ఫీల్ అయ్యి తీరుస్తాడు. ఎంతోమందికి సహాయం చేశాడు. 

 

ఇక ఆంధ్ర విషయానికి వస్తే.. జగన్ అన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. సమస్య ఉంది అంటే చాలు నేను ఉన్న అని వస్తారు సీఎం జగన్ అన్న. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేసారు.. సీఎం జగన్ అన్న కోసం ఏమైనా చేస్తారు ఏపీ ప్రజలు.. ఒక్క యువతీ యవకులే కాదు.. వృద్ధుల నుండి.. చిన్న పిల్లల వరుకు.. అందరూ ఆంధ్ర ప్రజల అభిమానులే. ఇంత క్రేజ్ ఉన్న నాయకుల ముందు కమలం ఎలా వికసిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: