ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనతో దూసుకుపోతున్నారు.. తన పాలనలో ఆంధ్ర అభివృద్ధి పరుగులు పెడుతుంది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరూపించారు. ముఖ్యమంత్రి అయినా రోజు నుండి సీఎం జగన్ ప్రజలకు ఎంతో మంచి చేస్తూనే ఉన్నారు. 

               

ఇంట్లో పుట్టిన పాప నుండి వృద్ధుడి వరుకు ప్రతి ఒక్కరికి తాను ప్రవేశ పెట్టిన పథకాలు అందేలా సీఎం జగన్ చూసుకుంటున్నారు. తన పాలనా ఎంత అద్భుతం అంటే.. కేవలం ఆరు నెలలో ప్రజల నోటా సీఎం జగన్ అద్భుతం.. అని అనేలా పాలించాడు.. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు. 

          

అంతే కాదు.. సీఎం జగన్ ప్రతి నిర్ణయం ఆచి తూచి తీసుకుంటున్నారు.. ఇంకా ఈ నేపథ్యంలోనే మంత్రి బుక్క రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం జ‌గ‌న్‌కు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్య‌మైన విష‌యాల్లో చాలా లోతైన అధ్య‌య‌నం చేస్తూ ప్ర‌భుత్వాన్ని అన్ని విష‌యాల్లోనూ ఎలివేట్ చేస్తున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల‌ను ఇరుకున పెట్ట‌డంలోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నాయకుడు.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఇరుకున పెట్టేస్తుంటారు... వాళ్ళు ఒకటి ప్రశ్నించారు అంటే.. విల్లు వంద ప్రశ్నలు వేసి నోరు మూసుకునేలా చేస్తున్నాడు బుగ్గన.. అంతెందుకు మొన్న మండలిలో జరిగిన అన్యాయాన్ని కూడా అయన నేరుగానే చెప్పారు. 

 

చంద్రబాబు నాయుడు మండలి చైర్ మ్యాన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని.. చంద్రబాబు వల్లే మండలి ఆ నిర్ణయం తీసుకుంది అని ఆయనే మొదట గెట్టిగా మాట్లాడి ప్రతిపక్షానికి కాసేపు కూడా సంతోషం లేకుండా చేశారు.. అన్ని విషయాలలో లోతైన సీఎం జగన్ కు తోడు ఉంటున్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన. 

మరింత సమాచారం తెలుసుకోండి: