మన
ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ఖజానా మాయాజాలం లా ఉంది. ఎంత ఉందో కూడా సరిగ్గా స్పష్టత లేదు. డబ్బు అవసరం బట్టి సర్కార్ ఖజానా కి డబ్బులు రిజర్వ్
బ్యాంక్ నుండి కొంత మొత్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది మామూలు గా ఎలా తీసుకుంటారు అని అంటే సెక్యూరిటీల ని తనఖా పెడతారు. అలా తనఖా పెట్టి ఈ డబ్బు మొత్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల రిజర్వ్
బ్యాంక్ నుండి డబ్బులు ప్రభుత్వాని కి అందుతాయి.
కానీ స్థితి కాస్తా దు:స్థితి కింద తయారు అయ్యిపోయింది. అయితే ప్రస్తుతం ఇలాంటి మార్గం కూడా లేక పోయింది. ప్రస్తుతం మన బహిరంగ
మార్కెట్ నుండి రుణాలు తెచ్చు కోవడానికి వీలు లేకుండా జరిగి పోయింది.
ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత
ఏపీ లోటు బడ్జెట్పై అనేక వివాదాలు నడిచాయి. అయితే గడీకి ఒకటి వినిపించడం అందరికీ తెలిసినదే. ఈ లోటు ఎంత అంటే ఒక్కో సారి ఒక్కో మాట నడిచింది. ముందు16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని రాష్ట్ర ప్రభుత్వం మనకి చెప్పింది. 16 వేల కోట్లు కాదని కేవలం 4 వేల కోట్లేనని కేంద్రం స్పష్టత ని ఇచ్చింది. అయితే దీనిలో ఇప్పటికీ 2 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు.ఇలా జరుగుతోంది.
ఇవన్నీ ఇలా ఉంటుంటే బడ్జెట్లో కేటాయింపు ఉంటుందా?అని తెలియడం కష్టం అవుతోంది. దు:స్థితి కింద తయారు అయ్యిపోయింది. అయితే ప్రస్తుతం ఇలాంటి మార్గం కూడా లేక పోయిందిఅయితే కేటాయించడం అందరూ వింటున్నదే. ఇది కాస్త ఆసక్తిగా మారింది. నిధుల మాట కోసం తేలనిదే. బడ్జెట్ లో కేటాయింపు ఉంటుందా అని తెలియడం కష్టం అవుతోంది.నిధుల మాట తేలనిదే.