ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్నది ఏదైనా ఉందా అంటే అది కరోనా వైరస్ ఏ. ఎంత దారుణమైనా వైరస్ అంటే.. అంత డెంజర్స్. ఇది వచ్చి ప్రాణం పోయేకంటే.. ఇది రాకుండానే ప్రాణం పోవడం మంచిది. ఎందుకు అంటే ? ఈ వైరస్ చాలా కంపరమైనది.. అసలు ఎక్కడో చైనాలో విహన్ అనే చోటా ఎవడో ఏదో జంతువును తింటే వచ్చిన వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతుంది. 

 

ఇప్పటికే ఈ వైరస్ కారణంగా మూడు వందలమందికి పైగా వైరస్ సోకినా వారు మృతి చెందారు. దాదాపు 10వేల మంది వైరస్ భారిన పడ్డారు. అలా వైరస్ భారిన పడ్డవారందరిని ప్రత్యేకమైన గదులలో పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఎంతో అత్యంత వేగంగా ఈ వైరస్ ప్రపంచమంతా వ్యాపిస్తుంది. 

 

అంత దారుణమైన ఈ వైరస్ ప్రస్తుతం ఎక్కడ చుసిన ప్రజలను వణికించేస్తోంది. కేవలం గాలి ద్వారానే సోకె ఈ వైరస్ ప్రస్తుతం భారత్ లోకి కూడా ఎంటర్ అయ్యింది. ఇప్పటికే ఇద్దరికీ ఈ వైరస్ ఉండడంతో ఇద్దరికీ ప్రత్యేక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే అంత దారుణమైన ఈ వైరస్ మిగితా ఎవరికీ సోక కూడా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

అయితే ఇలా మనుషులకు జాగ్రత్తలు తీసుకోని వైరస్ ని తగ్గిస్తున్నారు.. అలాంటి ఈ వైరస్ జంతువులకు.. కోళ్లకు కూడా సోకుతుంది. ఇలా చెప్పం అని కాదు కానీ .. అది కరోనా అని చెప్పలేం కానీ.. ఈసారి వచ్చే ఈ వైరస్ ఖచ్చితంగా ప్రమాదకరమైనది అని మాత్రం చెప్పగలం. ఇప్పటికే మొన్న 20 ఆవులకు వింత వైరస్ సోకి మరణించాయి. 

 

నిన్న కోళ్లకు వింత వైరస్ ను కనుగొన్నారు.. అవును.. ప్రస్తుతం కాలం బాలేదు.. ఏ వైరస్ ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి కొద్ది కాలం పాటు ఎటువంటి నాన్ వెజ్ ను తినకపోవడం మంచిది. ఒకవేల కాదు అని తిన్నారు అంటే.. ఏ కోడికి ఏ వైరస్ ఉందొ.. ఏ పొట్టేలుకు ఏ రోగం ఉందొ.. గుర్తించుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: