ఎన్ని చట్టాలు మారినా మహిళల మీద జరుగుతున్న అగాయిత్యాలు మాత్రం ఆగడం లేదని చెప్పాలి..అయితే ఒకప్పుడు రోడ్ల మీదనో లేక ఎక్కడైనా ప్రదేశాలలో జరిగితే ఏదైనా అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఇళ్లల్లోకి వచ్చి మరీ మహిళలను లైంగికంగా దాడి చేయడం మొదలు పెట్టారు..అయితే ఇంతకీ ఆమెను రేప్ చేసింది ఎవరు అనే విషయం మాత్రం అర్థకావడం లేదట..

 

వివరాల్లోకి వెళితే..బెంగళూరు నగరంలోని అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్న మహిళ ఫ్లాట్ లో చొరబడటానికి విఫలయత్నం చేశాడు ఓ కామాంధుడు, మహిళ ఇంటి కిటికీలో లైట్ వెయ్యడం, దానిని ఆఫ్ చెయ్యడం ఇలా అర్దగంటకు పైగా ఆమెకు నరకం చూపించాడు. చివరికి కిటికీలో నుంచి మహిళ నివాసం ఉంటున్న ఫ్లాట్ లోకి కాండోమ్ (నిరోద్) ప్యాకెట్ లు వేసి చిత్రహింసలకు గురి చేశాడు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే అవునా ? నిజమా ? గుర్తు తెలియని వ్యక్తి మీద కేసు ఎలా నమోదు చేసేది ? అంటూ ఆమెను ప్రశ్నించారు. విషయం బయటకు రావడంతో చివరికి పోలీసులు కేసు నమోదు చేశారు..

 

 

అయితే...వేకువ జామున 2 గంటల సమయంలో ఎలాంటి మాటలు లేకుండా తలుపులు పదేపదే కొట్టిన వ్యక్తి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఆందోళనకు గురైన మహిళ వెంటనే పోలీసు కంట్రోల్ రూం నెంబర్ 100 కు ఫోన్ చేసింది. పోలీసులకు ఫోన్ చేసిన తరువాత గుర్తు తెలియన వ్యక్తి మహిళ ఫ్లాట్ మెయిన్ డోర్ పక్కనే ఉన్న కిటికీ తీసి ఆమెను బయపెట్టడానికి లైట్ వెయ్యడం, దానిని ఆఫ్ చెయ్యడం మొదలు పెట్టాడు.

 

 

అలా రోజు జరుగుతుండటం జరుగుతుంది..అయితే ఆమెను ఎవరు రేప్ చేస్తున్నారు అనే విషయాన్ని ఆమె తెలుసుకోలేక పోయింది.నివాసం ఉంటున్న ఫ్లాట్ పక్కన ఉన్న మెట్లు, టెర్రాస్ మీద రక్తపు మరకలు ఉన్న విషయం పోలీసులు గుర్తించారు. పోలీసులు వచ్చారని గుర్తించిన ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆత్రుతో పారిపోయే సమయంలో భవనం దూకే సమయంలో అతనికి గాయాలు కావడంతో రక్తపు మరకలు అయి ఉంటాయని మహిళ అనుమానం వ్యక్తం చేసింది... అయితే పోలీసులు అనుమానిస్తున్నారు...మరి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: