దెయ్యాలు నిజంగా ఉన్నాయా.. అసలు దెయ్యాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి చాలా మంది పరిశోదనలు చేస్తూనే వస్తున్నారు.. అసలు దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి.. నిజంగానే సినిమాల్లో చూపించినట్లు దెయ్యాలు రక్తాన్ని తాగుతాయా..మనుషులను హింసిస్తాయా.. అనే విషయాల గురించి తెలుసుకుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..అసలు విషయానికొస్తే దెయ్యాలు అనేవి కనిపించని పొగ..


ఈ దెయ్యాల గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా అంటుంటారు...నిజంగా ఉన్నాయా అనే విషయాలను చూస్తే సైన్స్ విషయానికొస్తే..అది అపద్దమే అంటున్నా రు శాస్త్రవేత్తలు.. దెయ్యాలు కేవలం మనిషి సృష్టించిన అపోహ మాత్రమే.. అంటున్నారు.. ఇకపోతే మనుషుల్లో ఉండే వింత డిజాస్టర్ కారణంగా వారు ముగ్గరుగా ప్రవర్తిస్తారు..అలా అన్నపుడు గతంలో వారికి నచ్చిన వాళ్ళను గుర్తుచేసుకుని మరి అలా చేయడం వల్ల ఇలా జరుగుతుందని అంటున్నారు..

 

ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన లు జరిగాయి వాటిని చూస్తే నిజంగా దెయ్యాలు ఉన్నాయి అని శాస్త్రేత్తలు కూడా నమ్మాల్సిందే.. అయితే ఇప్పుడు అలా ఓ ప్రాంతంలో దెయ్యలున్నయట ఎక్కడో తెలుసుకుందాం..ఈ దీవిలో అడుగుపెడితే.. ఇంకా వారు బ్రతికున్న శవంలా మారిపోతరట..అక్కడ ఒక వేళ తెలియకుండా పోయిన వారు ఎముకల గూడు కూడా దొరకలేదు అని సమాచారం..


మరో విషయమేంటంటే..ఆ దేవి పేరు హసీమ దీవి ..ఈ దీవిలో అడుగుపెడితే మనుషులు ఒకరికి తెలియకుండా మరొకరు మాయ మవుతారట..అంతా చీకటి వెనక దాగి ఉన్న బాగోతం లాగా అంతా మాయక్
జాలంలాగా ఉండటం తో అక్కడ రాత్రికి రాత్రే సినిమా ను తలపించేలా ఉంటుందట .. మనుషులు వెళ్ళాక ముందు వెలుతురులో ఉన్నా కూడా ఎవరైనా అక్కడకు వెళితే మాత్రం  ఆ ప్రాంతం మొత్తం అందకారం లో ఉంటుందట.. దీనితో ఆ ప్రాంతాన్ని దెయ్యాల దీవిగా పిలుస్తరట.. తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్లరు.. తెలిసి ఎవరైనా వెళితే మాత్రం తిరిగి రావడం మాత్రం కష్టమెనట...

మరింత సమాచారం తెలుసుకోండి: