కరోనా ఎంత ఘోరమైన వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ అనే చెప్పాలి... అలాంటి కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. ఇప్పటికే 900 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు. అలాంటి ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో పుట్టింది. 

 

వుహాన్ లో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచం మొత్తం అత్యంత వేగంగా వ్యాపించింది. దీంతో ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ ప్రజలందరినీ వణికించేస్తోంది. అలాంటి ఈ వైరస్ పుట్టింది మాంసం నుండి. కొన్ని అనారోగ్యమైన జంతువుల తినడం వల్ల ఈ కరోనా వైరస్ పుట్టింది. అలాంటి ఈ కరోనా వైరస్ కు కారణమైన నాన్ వెజ్ తినకండి అని చెప్పిన ఎవరు వినిపించుకోవడం. 

 

అసలు ఈ కరోనా వైరస్ జంతువులకు వచ్చేది అంట .. అలాంటి ఈ వైరస్ ప్రస్తుతం ప్రజలకు వచ్చింది. ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తున్న అంటూ వ్యాధి ఈ కరోనా.. అలాంటి ఈ కరోనా వైరస్ గబ్బిలాల నుండి.. బొద్ధింకల నుండి.. పురుగుల నుండి సోకింది అని ప్రచారం కూడా.. అసలు ఈ గబ్బు తిండి తినింది అంత కూడా చైనా వాళ్ళు. 

 

వాళ్ళు తిన్న సరే.. ఈ వైరస్ ప్రపంచాన్ని అంత వణికిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం కోళ్లకు కూడా కరోనా వైరస్ సోకిందట.. కేరళలోని కొన్ని కోళ్లను పరీక్షించగా వాటికీ కరోనా వైరస్ సోకింది అని తెలిసిందట.. అందుకే ముందు నుండి ప్రజలకు చెప్పేవారు.. కరోనా వైరస్ ఎవరికి ఎప్పుడు ఎలా సోకుతుందో చెప్పలేము అని. 

 

అందుకే అక్కడ వారం రోజుల పాటు మాంసాహారాన్ని నిషేదించారట. సరే.. అవి అన్ని పక్కన పెడుదాం.. ఇప్పుడు ఇక్కడ జంతువులకు కరోనా వైరస్ వచ్చిందో రాలేదో.. అది అంత కాదు మాంసాన్ని తినడం కొన్ని నెలలు మానేయండి.. మీ ఆరోగ్యాన్ని కూరగాయలతో కాపాడుకోండి.. కరోనా నుండి తప్పించుకోండి అని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త హాల్ చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: