ఈ మధ్యకాలంలో డిస్కౌంట్లు చూసి చాలా కాలం అయిపోయింది. ఎప్పుడో జనవరి 26న ఈ ఆఫర్స్ ను చూశాం.. ఇప్పుడు మళ్ళి అలాంటి అదిరిపోయే ఆఫర్స్ ను చుస్తునాం.. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 17 నుండి అంటే ఈరోజు నుండి ఈ నెల 21 వరకు ఐదు రోజుల పాటు మొబైల్స్ బొనాంజా సేల్ నిర్వహించనుంది. 

 

అయితే ఈ సేల్‌లో భాగంగా ఎన్నో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అంతేకాదు ఎక్స్‌చేంజ్‌పై కూడా అదనపు ఆఫర్లను  కూడా ప్రకటించింది ఫ్లిప్ కార్ట్ సంస్ద. అయితే ఈ సేల్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది.. వచ్చిన సమయంలో మాత్రం భారీ ఆఫర్స్ ను అందిస్తుంది ఫ్లిప్ కార్ట్. 

 

అయితే.. ఇలా ఫ్లిప్ కార్ట్ సేల్ ముగిసిన కొద్దీ రోజులకే అమెజాన్ కూడా సేల్ పెడుతుంది. అయితే అమెజాన్ పెట్టిన సెల్ అన్నింటిపైనా కొన్ని డిస్కౌంట్లను ఇస్తే.. ఫ్లిప్ కార్ట్ కేవలం మొబైల్స్ పైనే ఆఫర్ పెట్టి అదిరిపోయే డిస్కౌంట్లను ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫ్లిప్ కార్ట్ ఈ మొబైల్స్ బొనాంజా సెల్ పెట్టింది. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎం 50, ఆనర్ 9ఎక్స్, ఐఫోన్ ఎక్స్ఎస్, రియల్‌మీ ఎక్స్‌టీ, గూగుల్ పిక్సెల్ 3ఎ, ఒప్పో కే1, ఆసుస్ మ్యాక్స్ ఎంఐ వంటి వాటితోపాటు వివో జడ్ 1ప్రొ, ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ అదనపు డిస్కౌంట్లు ఇస్తుంది. అంతేకాదు.. యాక్సిస్ బ్యాంక్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికీ అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.  

 

మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఫోన్ కావలనంటే కోనేయండి.. అతి తక్కువ ధరకు ఈ 5 రోజులు మాత్రమే లభిస్తాయి.. మళ్లీ మళ్లీ ఇలాంటి అద్భుతమైన ఆఫర్లు రావు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: