మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్లు ఉన్నారంటే అది నిజమే అని ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. క్రైం చేయడంలో కూడా ఆడవాళ్లు ముందే ఉంటారు.. ఒక్కడితో వివాహం మరొకరితో పడక సుఖం కోరుకున్న వాళ్ళల్లో మగవాళ్ల కన్నా కూడా ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారట. ఇటీవల జరిపిన ఓ సర్వేలో రుజువైందట.. భర్తతో సుఖం కన్నా మరో మగాడిని కోరుకుంటున్న మహిళలు చాలా మందే ఇప్పుడు ఉన్నారట .. 

 


వివరాల్లోకి వెళితే.. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞాన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బన్సీపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళా అదే గ్రామానికి చెందిన మరో యువకుడితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు కొనసాగించేది. ఈ విషయం తెలుసుకున్న భర్త పద్ధతి మార్చుకోవాలని ఆమెను మందలించాడు. 

 


అయితే ..ఈ విషయంపై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఎప్పుడు ప్రియుడితో ఇంట్లోనే దుకాణం పెట్టింది. అది గమనించిన వాళ్ళు తప్పుగా అనుకుంటారని భర్త ఎన్ని సార్లు చెప్పిన కూడా వినకపోవడంపై భర్త మండిపడుతూ వస్తున్నాడు. అయినా కూడా ఆమె తన పద్దతిని మార్చుకోలేదు.. 

 

 

ప్రతి సారి భర్త తిడుతున్నడానీ అనుకున్న ఆమె ఓ రోజు ఘాడ నిద్రలో ఉన్న భర్తను తన ప్రియుడి సాయంతో కత్తితో గొంతు కోయించింది . గమనించిన భర్త కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. రక్తం ఎక్కువగా పోతుండటంతో స్థానికులు వచ్చేలోగా అతను కుప్పకూలిపోయాడు. వారు ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలను కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు   కేసు నమోదు చేసుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: