మహిళ భర్తను బయటకు పంపించి ప్రియుడిని ఇంటికి రప్పించుకొని సరసాలు...సుఖాన్ని పంచుకొనేది అయితే అది గమనించిన మామ కొడిలికి ఎలాగైనా బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు..దీంతో ఆయన ఇంటి పరువు తీసిందని భావించి అతి కిరాతకంగా చంపేశాడు.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ప్రతి ఒక్క మహిళలకు బుద్దీ చెప్పాలని ఆయన చేసిన పని ప్రస్తుతం అందరినీ ఆలోచింప చేస్తుంది..

 

 

వివరాల్లోకి వెళితే..అరివళగన్ స్థానిక కో-ఆపరేటివ్ సొసైటీ లో సేల్స్‌మెన్‌ గా పనిచేస్తున్నాడు. పళని ఓ దుకాణం లో పనిచేస్తూ కొడుక్కి చేదోడువాదోడు గా ఉంటున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉండే ఆముద కొంతకాలంగా మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. భర్త, మామ పనికి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోయిన తర్వాత ప్రియుడి  ని నేరుగా ఇంటికే రప్పించుకుని రాస లీలలు కొన సాగిస్తోంది. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారు పళనికి చెప్పడంతో అతడు కోడలిపై నిఘా పెట్టాడు.

 

 

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి తరుచూ వచ్చి వెళ్తున్నట్లు నిర్ధారించుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వచ్చిన పళని అక్రమ సంబంధంపై కోడలిని నిలదీశాడు. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన పళని కత్తితో కోడలిని విచక్షణారహితంగా నరికాడు. ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునే సరికే ఆముద రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది..

 

 

అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు..ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.. విచారణ చెప్పట్టిన పోలీసులకు అతను నిజం చెప్పాడు.. కొడుకును మోసం చేయడం సహించలేక చంపేశనని పోలీసుల ముందు చెప్పాడు..విషయం తెలుసుకున్న కొడుకు తండ్రి చేసిన పనికి మెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది....

మరింత సమాచారం తెలుసుకోండి: