సోషల్ మీడియా ద్వారా మరో ఘటన జరిగింది. నేడు సోషల్ మీడియా లో అనేక సంఘటనలు చూసినా ఎందరినో అదుపు లో కి తీసుకున్నా ఫలితం మత్రం లేదు. ఏదో అనుకుంటున్నారు మగవాళ్ళు చివరి కి ఊసలు లెక్క పెట్టడమే గతి. అచ్చం ఇలానే జరిగింది. సోషల్ మీడియా లో ఫేస్ బుక్ ద్వారా ఇతను ఓ అమ్మాయి ని పరిచయం చేసుకున్నాడు. ఆ తరవాత ఆమె ని ప్రేమ లో కి దింపాడు.
 
 
స్వచ్ఛమైన ప్రేమని నమ్మించాడు. నిజం గా అచ్చం ఇలానే జరుగుతోంది. ఇలా అనేక సంఘటనలని చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా జరిగిన ఆ అమ్మాయి స్థితి మాత్రం ఘోరం.
అయితే ఈ ముందు ఫ్రెండ్స్ కాస్తా ప్రేమికులు గా మారారు. అమ్మాయి ముందు మంచి గా నటించి మెల్లగా బుట్ట లో వేసు కున్నాడు.
 
 
కానీ అన్నీ నమ్మేసిన ఆ అమాయకురాలు చివరికి మోస పోయింది ఆ కిరాతకుడి చేతులో. అయితే వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. అయితే వివరాలని పోలీసులు ఇలా చెబుతున్నారు. రంగారెడ్డిజిల్లా చేవెళ్ల మండలం, రావులపల్లికి అనే ఊరు కి చెందిన వాడు గజ్జెల రాజేందర్‌గౌడ్‌ అందరూ రాజేందర్‌(28) అని పిలుస్తారు. ఇతను ఓ ప్రైవేటు ఉద్యోగి. ఈ యువతి నేరేడ్‌మెట్‌కు చెందిన  యువతి. ఈమె కి 20 ఏళ్ళు.
 
 
అయితే తల్లిదండ్రుల కి తెలియకుండా వీరు దండలు మార్చుకున్నారు. మూడు నెలలు రూం అద్దెకు తీసుకుని కలిసి ఉన్నారు. తరువాత తల్లిదండ్రులని ఒప్పిస్తాను అని చెప్పి వెళ్ళాడు. తిరిగి రాక పోయే సరికి పోలీసుల కి ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అదుపు లో కి తీసుకుని అతడిని అరెస్ట్ చేసారు. ఇంకేం ఉంది జైలు లో ఊసలు లెక్క పెడుతున్నాడు ఈ కిరాతకుడు
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: