ఉపాధ్యాయులు అంటే తండ్రి తర్వాత తండ్రి అని అంటారు.. ఎది మంచి ఎది చెడు అని చెప్పాల్సింది పోయి కామాపాఠలను నేర్పిస్తున్నారు.. ఒకరు కాదు ఇద్దరు టీచర్లు .. ఓ రాధా ఇద్దరు కృష్ణులు అనే విషయం వినే ఉంటారు..అలా ఇప్పుడు జరుగుతుంది.. ఈ విషయం ప్రస్తుతం కలకలం సష్టిస్తోంది.. బుద్దులు నేర్పాల్సిన టీచర్లు ప్రేమ పాఠాలు నేర్పిస్తున్నారు..

 

 


వివరాల్లోకి వెళితే.. మీర్జాపూర్‌ జిల్లాలోని వింధ్యాచల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల రాపూరి గ్రామంలోని ఓ బావిలో శనివారం సూరజ్ పాండే అనే టీచర్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీనిపై కేసు నమోదు కేసుకున్న పోలీసులకు దర్యాప్తులో దిమ్మతిరిగే నిజాలు వెల్లడయ్యాయి. అతడిని తోటి ఉపాధ్యాయుడే గొంతు కోసి చంపేశాడని అని తేలడంతో అందరూ షాకయ్యారు.

 

 

ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న వారిద్దరి ఓ విద్యార్థితో ప్రేమాయణానికి రెడీ అయ్యారు. ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమలో పడ్డారు.. అయితే నువ్వు ఆ అమ్మాయితో ప్రేమ అలాంటి వ్యవహారాలు పెట్టుకోవద్దని అన్నారు..విషయం తెలుసుకున్న సూరజ్ తన స్నేహితుడు అనుజ్‌ను నిలదీశాడు. ‘ఆమెతో ప్రేమ వ్యవహారం పెట్టుకోవద్దు, నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం ఎంజాయ్ చేద్దాం’ అంటూ అనుజ్ అతడికి నచ్చజెప్పాడు. దానికి ఒప్పుకోని సూరజ్ తన ప్రియురాలితో సంబంధం వదలకపోతే అంతు చూస్తానని హెచ్చరించాడు.

 

 

దీంతో అతడిపై కక్ష పెంచుకున్న అనుజ్.. తన సన్నిహితుడు రత్నేష్‌తో కలిసి ఫిబ్రవరి 11న సూరజ్‌ను గొంతు కోసి చంపేసి బావిలో పడేశాడు.విషయం తెలుసుకున్న అనుజ్ తీవ్ర ఆందోళనకు గురై ఫిబ్రవరి 13న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూరజ్ హత్యకేసులో సహ నిందితుడిగా ఉన్న రత్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు...అమ్మాయి కోసం ప్రాణాలను తీసుకోవడం ప్రస్తుతం చర్చ నీయంసంగా మారింది...

మరింత సమాచారం తెలుసుకోండి: