అమ్మాయిల మీద ఆఘాయిత్యాలు మరీంత ఎక్కువ గా అవుతున్నాయి. ప్రాణాల ను, మానాల ను అరచేతి లో పెట్టుకొని తిరుగుతున్నారు. బయటకు రావాలంటే భయపడుతున్నారు. పదో తరగతి బాలిక జీవితాన్ని నాశనం చేశాయి. మైనర్ బాలికను బలవంతంగా లాక్కెళ్లి ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారాని కి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

 


వివరాల్లోకి వెళితే..  ఏర్పేడు మండలాని కి చెందిన పదో తరగతి బాలిక పై కన్నేసిన కామాంధులు ఆమెను అడ్డగించి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన కలకలం రేపు తోంది. బాత్రూం కోసం బయటకు వెళ్లిన అమ్మాయిని అదే గ్రామాని కి చెందిన సాయి, అంకయ్య, వీరా స్వామి అనే ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. ఆమెను బలవంతం గా పక్కకు లాక్కెళ్లి సామూహిక అత్యాచారాని కి తెగబడ్డారు. పశువుల్లా ఆమె పై పడి తమ కామవాంఛ తీర్చుకున్నారు. 

 


కామాంధు ల లైంగిక దాడి తో భీతిల్లిపోయిన బాలిక ఆర్తనాదాలు చేయడంతో సమీపం లోని గ్రామస్థు లు అప్రమత్త మయ్యారు.వెంటనే ఘటనా స్థలాని కి చేరుకున్న వారు ఆ ముగ్గురిని పట్టుకొని దేహ శుద్దీ చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. రేణిగుంట సీఐ అంజు యాదవ్ ఏర్పేడు పోలీస్ స్టేషన్‌కి చేరుకుని దారుణ ఘటనకు సంబంధించి ఆరా తీశారు. 

 


ఈ ఘటన గురించి బాధితురాలి ని విచారిస్తున్నట్లు సమాచారం. మైనర్ బాలిక రేప్ విషయం కావడం తో పోలీసుల రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. పదో తరగతి బాలిక జీవితాన్ని నాశనం చేశాయి. మైనర్ బాలిక ను బలవంతం గా లాక్కెళ్లి ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వీరిని ఉరి తీయాలని నినాదాలు వినపడుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: