మరదలి పై అక్క మొగుడు కన్నేసి అతి దారుణాని కి పాల్పడ్డాడు.. తోడు రక్షిస్తదని అనుకున్న అక్క మొగుడే దారుణాని కి ఒడిగట్టిన ఘటన లేటుగా వెలుగులో కి  వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భార్య చెల్లెలి పై కన్నేసిన బావ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి దారుణాని కి ఒడిగట్టాడు. ఫుల్లుగా మందు తాగి తన ఫ్రెండ్‌తో కలిసి పైశాచికంగా ప్రవర్తించాడు. మైనర్ అయిన మరదలిపై పడి తమ పశువాంఛ తీర్చుకున్నారు. ఆ తరువాత ఏమీ ఎరగనట్టు ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు.. 

 

 


భాదను భరించలేక పోయిన మైనర్ యువతీ జరిగిన విషయాన్నీ తల్లి దండ్రులకు చెప్పింది. వారు కూతురుకి జరిగిన అన్యాయాన్ని సహించలేని వారి పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది.అత్యాచారం కేసులో ఆమె అక్క భర్తతో సహా అతని స్నేహితుడిని అరెస్టు చేసిన ఘటన వెలుగుచూసింది. 

 

 

 

మైనర్ అయినా మరదలిపై కన్నేసిన బావ తన కోరిక తీర్చుకునేందుకు క్రిమినల్ ప్లాన్ వేశాడు. అక్క కొడుక్కి బాలేదని.. చూసుకునేందుకు రావాలని కోరడంతో ఆమె సరేనంది. మరదలిని బైక్ ఎక్కించుకున్న బావ ఆమెను తన ఇంటి వద్ద వదిలిపెట్టి బయటకు వెళ్లిపోయాడు.ఈ దారుణాన్నికి పాల్పడిన సొంత అల్లుడి పై ఆగ్రహించిన అత్తా మామలు పోలీసులకు చెప్పారు. 

 

 


సమాచారం అందుకున్న పోలీసులు అతనితో పాటుగా అతనికి సహకరించిన తన స్నేహితుడుపై కూడా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.  అల్లుడే తన చిన్నకూతురిపై అత్యాచారం చేశాడని అత్త చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అత్యాచారం, పోక్సో తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సొంత వాళ్ళ వల్లనే అమ్మాయిలకు రక్షణ లేకపోవడంతో మహిళా మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: