మన ఆంధ్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ కర్నూలు జిల్లా లో ఒక పెళ్ళి కి హాజరు అయ్యాడు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు పెళ్ళి సందర్భం గా సీ.ఎం. జగన్ గురువారం వేదిక అనగా రాగ మయూరి రిసార్ట్స్ లో ని కళ్యాణాని కి హాజరు అయ్యారు. అయితే సీ. ఎం. జగన్ మోహన్ రెడ్డి వధూవరులని ఆశీర్వదించారు. 
 
 
IHG
 
 
అయితే పెళ్ళి కి విచ్చేసిన సీ.ఎం. కి ఓ ప్రత్యేక బహుమతి ప్రధానం చేసారు. అయితే సరదాగ పంచుకునేవి కావివి. నిజం గా చూసిన వెంటనే ముగ్ధుడు అయ్యే బహుమతి. అటువంటి గొప్ప బహుమతి లభించింది సీ.ఎం. జగన్ గారికి. మరీ అంతలా ఏముంది అందులో? కానీ జగన్ మాత్రం ఎంతో ఆనందం గా దానిని స్వీకరించాడు.
 
 
పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఇచ్చిన కానుక అటువంటిది మరి. ఆమె తన కుమారుడి వివాహం సందర్భం గా ఎందరో మంది నాయకులని ఆహ్వానించింది. అయితే ఈమె ఆహ్వానం తో ఎంతో మంది ఎమ్మెల్యేలు, నాయకులు వచ్చారు. అయితే ఆ బహుమతి తో వేదిక పై ఉన్న జగన్ ఎంతో ఆనందం పడ్డాడు. అందులో ఉన్నది రాజన్న, విజయమ్మ పెయింటింగ్. మరి ఇంక పట్టలేనంత ఆనందం తో మునిగి పోయాడు జగన్ ఆ బహుమతితో.
 
IHG
 
బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, ఎం.పి. సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే ఆర్. కె. రోజా, బాల నాగిరెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, కాటసాని నాగి రెడ్డి, హఫీజ్ ఖాన్, మాజీ ఎం.పి. బుట్టా రేణుక, ఎస్.వీ మోహన్ రెడ్డి, బీ. వై రామయ్య, చల్లా రామ కృష్ణా రెడ్డి మొదలైన పలు వైఎస్సార్ సీపి నేతలు హాజరయ్యారు. నూతన వధూవరుల కి ఆశీస్సులు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: