మహిళలపై కీచకులు రోజు రోజుకు పంజాను విప్పుతుంటారు.. ఇప్పటికే చాలా మంది వారికి చిక్కి తమ ప్రాణాలను మానాలను పోగొట్టుకున్నారు. అదే ఇప్పటికి జరుగుతూ వస్తుంది. అందుకె మహిళలకు నా అనుకున్న వాళ్ళే రక్షించేవాళ్ళు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు బాలికను దారుణంగా రేప్ చేసిన ఘటన వెలుగుచూసింది. అమ్మాయిని బెదిరించి సామూహిక అత్యాచారాని కి పాల్పడడం తో కుంగి పోయింది.

 

 

ఎవరో చేసిన పాపాని కి నేను బలవు తున్న అని కంటతడి పెట్టిస్తుంది. అవమాన భారం తో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మ హత్యాయత్నం చేసింది. ప్రాణాలు విడిచేముందు పశువుల్లా తన పై పడిన మానవ మృగాల పేర్తు చెప్పి కన్నుమూసిన విషాద సంఘటన మధ్య ప్రదేశ్‌లో వెలుగుచూసింది. చావు బతుకుల మధ్య పోరాడు తున్న బాలిక మరణ వాంగ్మూలం తో షాకింగ్ నిజాలు వెలుగులో కి వచ్చాయి. 

 

 


అలా ముగ్గురు మానవ మృగాల నిజస్వరూపం బయటపడింది. క్యాటరింగ్ పనులకు వెళ్తున్న క్రమంలో ముగ్గురు యువకులు బాలిక పై కన్నేశారు. ఓ రోజు సాయంత్రం సమయం లో ఎవరూ లేని సమయం లో ఇంట్లో కి చొరబడిన ముగ్గురు యువకులు బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. ఒకరి తర్వాత మరొకరు పశువుల్లా మీద పడి కామవాంఛ తీర్చుకున్నారు. 

 

 

తనపై సామూహిక అత్యాచారం జరగడంతో బాలిక కుంగిపోయింది.ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఆమె చెప్పుకోలేక పోయింది. దాంతో రెచ్చిపోయిన దుండగులు రోజు లైంగింకంగా వేధిస్తున్నారు. భరించలేక ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. నాగ్‌పూర్ ఆస్పత్రిలో చనిపోయే ముందు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో ముగ్గురు మృగాళ్ల పేర్లు బయటపెట్టి కన్నుమూసింది.ఎవరో చేసిన పాపానికి ఆమె ప్రాణాలను విడిచి పేరెంట్స్ కు విషాదాన్ని మిగిల్చింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: