చంద్రబాబు నాయుడు తన హయాంలో అవినీతికి పాల్పడినట్లు ఇప్పుడు అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిమిషం ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐటీ దాడుల్లో బాబు మాజీ పీఎస్ దగ్గర్ రెండు వేల కోట్ల నల్లడబ్బుకి సంబంధించిన ఆధారాలు దొరికిన కొద్ది రోజులకే ఈఎస్ఐ కుంభకోణం బయటపడడం రాష్ట్రం లో ఇప్పుడు బాబు హాట్ టాపిక్ గా మారాడు.

 

ఇదిలా ఉండగా టిడిపి నేతలపై అవినీతి ఆరోపణలతో అధికార పక్షం నేతలు దుమ్మెత్తి పోస్తూ ఉంటే తాము పలుగడిగిన ముత్యాలమని ప్రతిపక్ష నేతలు క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. ఇక తాజాగా ఇదే తరహాలో ఇప్పుడు మంత్రి జయరాం చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి.

 

మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు వస్తున్నప్పటికీ.... స్కాం వెనుక బాబు హస్తముందని ప్రచారం జరుగుతోంది. నేపథ్యంలోనే అచ్చెన్నాయుడుతోపాటు బాబు కూడా జైలుకు వెళతారని ప్రచారం జరుగుతోంది.

 

ఇక తాజాగా ఇదే తరహాలో ఇప్పుడు మంత్రి జయరాం చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈఎస్ఐ లో బాబుతో పాటు నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పితాని సత్యనారాయణలు జైలుకు వెళ్తారు అని జోస్యం చెప్పిన ఆయన బాబు హయాంలో అక్షరాలు మూడు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు. అలాగే టిడిపి హయాంలో ఎస్ లో భారీ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అధికారులకు ఒక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది

 

రేట్ కాంట్రాక్ట్ లో లేని కంపెనీలకు ఈఎస్ డైరెక్టర్లు రూ.51కోట్లు చెల్లించినట్లు గుర్తించారట. ఈఎస్ ఐకి చెందిన రవికుమార్ - రమేష్ - విజయలు మందులు - పరికరాలను 135శాతం అధిక ధరకు టెండర్లలో చూపించారని తేలినట్లు తెలుస్తోంది. నకిలీ కొటేషన్లు - షెల్ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది.

 

ఇవన్నీ నిజమని తేలి…. పక్కా ఆధారాలతో బయటపడితే బాబు జైలుకు వెళ్ళే రోజు పెద్ద దూరంలో లేదు అని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: