హత్యలు, అత్యాచారాలు ఈ రెండు పేర్లు వినపడుతూనే ఉన్నాయి.. అక్రమ సంబంధాలు ఈ మధ్య ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ క్రమంలో ఓ వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్నీ బలికోంది.. అయితే అసలు ఎం జరిగింది అనే విషయాలు తెలిస్తే షాక్ అవ్వక మానరు. అయితే వివరాల్లోకి వెళితే.. నమ్మలేని ఘటన విజయవాడ కృష్ణాలో చోటుచేసుకుంది. పల్లిపాలెం గ్రామానికి చెందిన సుశీల అనే మహిళకు ఇద్దరు కుమారులు. భర్త లేకపోవడంతో ఆమె కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. 

 

 

 

ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని ఆమెను హెచ్చరించేవారు. అయినా  వారి  మాటను  వినకుండా రాసలీలలు కొనసాగించింది. ఈ విషయం పై రెండు కుటుంబాల్లో గొడవలు జరిగినా వారిద్దరు సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల సుశీల, వెంకటేశ్వర్లు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో సుశీల అతడిని దూరం పెట్టింది. అయితే ఆమెతో బంధాన్ని తెంపుకోవడం ఇష్టం లేని అతడు కోరిక తీర్చాలంటూ ఆమెను తరుచూ వేధిస్తున్నాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని సుశీల ప్లాన్ వేసింది. 

 

 


అనుకున్న విదంగా ఇద్దరం ఏకాంతంగా గడుపుదామని చెప్పింది.. అలా అతన్ని ఇంటికి రప్పించి ఈ దారుణానికి పాల్పడింది. ఆ విషయం తెలియని అతను ఆమెతో గడపడానికి రెడీ అయ్యాడు.. అలా ఇంట్లోకి అతను రాగేనే కర్రతో తలపై బలంగా కొట్టారు. దాంతో అతను సృహలో పడిపోయాడు. అదే అదనుగా చూసుకున్న తల్లి కొడుకులు అతన్ని పథకం ప్రకారం పైకి పంపించారు. 

 

 


అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అతడిని బైక్‌పై కరకట్టపైకి తీసుకెళ్లి పడేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు కొడుకు తండ్రిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే అతనికి బాగా బ్లడ్ పోవడంతో అతని మార్గ మధ్యలోకి రాగానే ప్రాణాలను విడిచారు. ఈ ఘటనపై అతని కొడుకు జరిగిన విషయాన్నీ తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న తల్లి కొడుకులను వెతికే పనిలో ఉన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: