కరోనా ఇప్పుడు భారత్ నూ వణికిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతా అప్రమత్తం అవుతున్నారు. దురదృష్టవశాత్తూ కరోనా గురించి ప్రచారం మాత్రం చాలా భయంకరంగా జరుగుతోంది. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదాన్ని నమ్మొద్దు. ఈ నేపథ్యంలో కరోనా గురించిన కొన్నిషాకింగ్ వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నాం. ఇవి మిమ్మల్ని భయపెట్టవు. మీ భయం తగ్గిస్తాయి. అవేంటంటే..

 

కరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే, ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరి చేరనివ్వదు. అందువల్ల మాస్క్ ధరించండి.

 

కరోనా వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు.

 

కరోనా వైరస్ ఏదైనా ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే, సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే, సరిపోతుంది.

 

కరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కొరోనా వైరస్‍ని అరికట్టినట్టే.

 

కరోనా వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.

 

ఈ వైరస్ 26-27 ° C లో ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి. కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.

 

గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.

 

కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది.

 

ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చు. ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనని పెంచుదాం... నలుగురికీ ఈ విషయాలు తెలిసేలా పంచుదాం.. అందుకే ఈ ఆర్టికల్ ను వీలైనన్ని ఎక్కువ వాట్సప్ గ్రూపుల్లోనూ.. ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ షేర్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: