ఈ మధ్య హైటెక్ వ్యభిచారం సిటీలో  ఉగ్రరూపం దాల్చడంతో కొన్ని నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి..ఇక్కడ పేరుకు క్లినిక్ లోపల జరిగేది మాత్రం వ్యభిచారం నిర్వహిస్తున్న పోలీసులు అనుమానిస్తున్నారు.. ఈమేరకు విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాలు తెలుసుకొని విస్తుపోయారు.. ఓ పార్టీ అధ్యక్షుడు హస్తం ఉండటం గమనార్హం.. అంతే కాకుండా ఇందులో ప్రముఖ డాక్టర్ ఉన్నట్లు సమాచారం..

 

 

వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. క్లినిక్ ముసుగులో వ్యభిచార దందా నడుపుతున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు. వీరిలో మధ్యప్రదేశ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి సహా 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. భోపాల్ నగరంలోని బర్కాహేది ప్రాంతంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

 

 

ప్రముఖ నగరంలో క్లినిక్ పేరుతో నడప బడుతున్న ఈ దందా చాటు మాటుగా జరుగుతూ వస్తోంది. అయితే ఓ వ్యక్తి సమాచారం మేరకు పోలీసులు సమాచారం అందుకున్నారు వెంటనే రైడ్ చేసి 10 మందిని అరెస్ట్ చేశారు.. వారితో నలుగురు విటులు కూడా ఉన్నట్లు సమాచారం...పోలీసు బృందం సైతం నిందితుడి ఇంటికి వెళ్లి చూడగా.. అక్కడ సైతం సచిన్ ఇంటి మీద టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు అనే రాసి ఉందని డీఎస్పీ అదితి భవ్‌సర్ వెల్లడించారు. అయితే బర్కాహేది ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని గుర్తు తెలియని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు అడిషనల్ సూపరింటెండెంట్ (క్రైమ్) నిశ్చల్ ఝరియా వెల్లడించారు. 

 

 

సెక్స్ రాకెట్ దందాలో కీలక వ్యక్తి గాయత్రి వీర్ సింగ్ (40) అని నిశ్చల్ ఝరియా అని వెల్లడించారు. ఆమె తాను డాక్టర్ అని చెప్పారని ఆయన తెలిపారు. ఈమెను కాక మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తసుకున్నట్లు వివరించారు. వీరి వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు.. ఇక ఈ ఘటనలో 4గురు ఆడవాళ్ళను, 6 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం...

మరింత సమాచారం తెలుసుకోండి: