ప్రపంచం మొత్తం వణికిస్తున్న పేరు కరోనా వైరస్. చైనాలో బయటపడిన ఈ వ్యాధి ప్రస్తుతం ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతుంది. మనిషి నుండి మనిషికి పాకే ఈ వ్యాధి వల్ల చాలా మంది చనిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఊపిరితితులపై ఈ వ్యాధి ప్రభావం పడటం తో మనిషి ఊపిరాడక చనిపోవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో చైనాలో ఎక్కడికక్కడ రాకపోకలను నిలిపివేసింది ఆ ప్రభుత్వం. అంతేకాకుండా ఎక్కడైతే ఈ వ్యాధి ఎక్కువగా ఉంది ఆ ప్రాంతంలో ఉన్న మనుషులను ఇంట్లో నుండి బయటకు రాకుండా చైనా మిలటరీ చేత ఇంటిలోనే ప్రజలను బంధించే కార్యక్రమం చేపట్టింది. మరోపక్క ప్రపంచ దేశాలు చైనా దేశం నుండి వచ్చే ఎగుమతులను అన్నిటిని ఆపేయటం జరిగింది.

 

అంతేకాకుండా కొన్ని దేశాల్లో అయితే తమ దేశానికి చెందిన పౌరులను వెంటనే తమ దేశానికి తీసుకు వెళ్లిపోవడం కూడా జరిగింది. చైనా దేశం నుండి ఎగుమతి అయ్యే ప్రతి వస్తువు మరియు వచ్చే మనిషి నీ క్షుణ్నంగా పరిశీలించి కే చాలా దేశాలు తమ దేశంలోని కి రాణిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో కూడా కొన్ని కేసులు నమోదు కావడం ఇక్కడ అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మరియు ఢిల్లీలో కొన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.

 

ప్రపంచం మొత్తం దారుణంగా భయపడుతున్న ఈ టైంలో చైనాలో ఉన్న మనుషులు మాత్రం ఆ వ్యాధిని ఇతరులకు సోకే విధంగా లిఫ్ట్ లో పాలు చేస్తున్న పనులు అన్ని బయటపడటంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో బండ బూతులు తిడుతున్నారు నెటిజన్లు చైనా దేశ ప్రజలను. మీకు తగిన శాస్తి జరిగిందని అందుకే ఆ వ్యాధి ఎక్కడ పుట్టింది రా… అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మీరు మనుషులా పశువుల ఎదవల్లారా ఇంత వరస్ట్ గా ఎవరు ఏ దేశంలో ప్రజలు ఉండరు అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: