ఈ మధ్య కాలంలో ఆడవాళ్లు మాగవాళ్లను మించి పోతున్నారు అనడానికి నిదర్శనం జరుగుతున్న హత్యలు. కామంతో కొట్టుకుంటున్న ఓ మహిళా సుఖానికి అడ్డుగా వస్తున్నడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన ఘటన కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధాలతో ఆడవాళ్లు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కలకలం రేపిన స్వాతిరెడ్డి కేసు పూర్తిగా మరువక ముందే మరో కేసు వెలుగు చూసింది. 

 


వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా తాడూరు మండలం పర్వతాయిపల్లి కి చెందిన యాదయ్య కు, భాగ్యమ్మ తో కొంతకాలం క్రితమే  వివాహం అయింది. వీరిద్దరూ మొదట్లో బాగానే భర్త తో కాపురం చేసింది. ఆ తరువాత ప్రియుడిని వదులుకోలేక ఘోరానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. యాదయ్య స్నేహితుడు గోవింద్‌ తో భాగ్యమ్మ వివాహేతర సంబంధాన్ని కొసగిస్తూ ఉండేది.


 

 

ఈ విషయాన్నీ తెలుసుకున్న యాదయ్య భార్యను పద్ధతి మార్చుకోవాలని మందలించాడు. కోపోద్రురాలైన భాగ్యమ్మ భర్త అడ్డును తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసి భర్తను చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేసింది. కుటుంబ సభ్యులు యాదయ్య గురించి గాలిస్తున్నారని తెలుసుకున్న ఆమె భయపడి యాదయ్య బైక్ సంఘటనా స్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పోలీసులను అనుమానం వచ్చింది. దీనిపై వారు లోతుగా దర్యాప్తు చేస్తున్న సమయంలో భాగ్యమ్మ బుధవారం గ్రామ సర్పంచ్‌ బాల్‌రెడ్డి దగ్గరకు వెళ్లి తన భర్తను ప్రియుడితో కలిసి హతమార్చినట్లు తెలిపింది.ఊరి సర్పంచ్ కు జరిగిన విషయాన్నీ చెప్పింది.


 

 

భర్తనే చంపుతావా అంటూ విషయాన్నీ పోలీసులకు తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని భాగ్యమ్మను, గోవింద్ ను అదుపులోకి తీసుకున్నారు. పెళ్ళైక మొగుడితో కాకుండా మరొక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తున్న ఇలాంటి మహిళను వదలొద్దని చుట్టుప్రక్కల మహిళలు డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: