భర్త తన చిన్న కోరికలు తీర్చ లేదని కన్నా కూతురిని కడతేర్చింది ఓ కన్న తల్లి.. భర్త షాపింగ్‌ కి తీసుకెళ్ల లేదని ఓ మహిళ కన్నకూతురిని దారుణం గా హత్య చేసింది. ఆరు నెలల చిన్నారిnని విసిరికొట్టడం తో పాప తీవ్ర  గాయాల తో ప్రాణాలు విడిచిన అమానుష ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపం లో చోటు చేసుకుంది. అలీగఢ్ ప్రాంతంలో ని రాంపూర్ గ్రామానికి చెందిన రాహుల్ శర్మ, పింకీ శర్మ భార్యా భర్తలు. వారికి ఆరు నెలల పాప సోని సంతానం.

 

 

 

ప్రపంచ వ్యాప్తంగా మరి కొద్దిరోజుల్లో హొలీ రావడంతో అందుకు కావలసిన వస్తువులను కొనడానికి షాపింగ్ కు తీసుకెళ్లలేదని కోపంతో తన బిడ్డను అతి కిరాతంగా నేలకేసి కొట్టింది. అందుకు భర్త నిరాకరించడంతో దారుణానికి పాల్పడింది. తనకు ఆరోగ్యం బాలేదని.. మరోసారి వెళ్దామని చెప్పినా వినకుండా అఘాయిత్యానికి ఒడిగట్టింది.

 

 


తన చేతిలో ఉన్న ఆరునెలల చిన్నదానన్నీ నేలకేసి గట్టిగా కొట్టింది. దాంతో గట్టిగా తగలడంతో చిన్నారి తీవ్ర రక్త శ్రావసంతో అక్కడిక్కడికే మరణించింది. భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయని.. మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన పింకీ కూతురిని కడతేర్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు హత్యానేరం కింద పింకీని అరెస్టు చేసి జైలుకి పంపారు.

 


మ్మతనానికి ఆమె తీరని మచ్చ ల మిగిలింది. తొమ్మినేలలు కడుపులో పెట్టుకొని చూసుకున్న కన్నా తల్లి కనికరం లేకుండా ఇలా చేయడం తో చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రస్తుతం ఆశ్చర్యంలో మునగడంతో పాటుగా కోపానికి గురవుతున్నారు. అందుకే తన కోపమే తన శత్రువు అని చాలా చాలా మంది అంటున్నారు. అది ఇవ్వాళా నిరూపితమైంది. అందుకే కోపం మనిషిని మృగాన్ని చేస్తుంది అని మర్చిపోకండి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: