ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు పెళ్ళికి ముందు ప్రేమాయణాలు సాగిస్తూ ఉంటారు.. అయితే వయసు అలాంటి ఆ వయసులో ఎం చేస్తున్నామో  కూడా మర్చి పోయి హద్దులు దాటుతుంటారు. ఈ క్రమలో ఫోటోలని కూడా ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి సమయంలో ఒళ్ళు మరచి మరి ఫోటోలను క్లిక్ మనిపిస్తారు. అదే వాళ్ళు చేసే తప్పు .. చివరకి  చుట్టుకుంటుంది.. 

 

 


పెళ్లికి ముందు బాయ్‌ ఫ్రెండ్‌ తో  ఏకాంతం గా ఉన్న సమయం లో తీసుకున్న ఫొటోలను మాజీ ప్రియుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో వివాహిత ఆత్మ హత్యాయత్నం చేసిన ఘటన వెలుగు చూసింది. ఫినాయిల్ తాగి బలవన్మరణానికి యత్నించడం తో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన గుజరాత్‌ లో చోటుచేసుకుంది. బాధితురాలు ఇచ్చిన వాఙమూలం ప్రకారం పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.. 

 

 


గతంలో వారిద్దరూ ప్రైవసీ గా ఉన్న ఫోటోలను బాయ్ ఫ్రెండ్  సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె జీవితాన్ని  మార్చేశాడు .. దాంతో మనస్తాఫానికి గురైన ఆమె ఫినాయిల్ ను తాగి తన పరువు పోయిందని భావించి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లోని ఫినాయిల్ తీసుకుని తాగేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.. మొత్తానికి డాక్టర్లు ఏ ప్రాణాన్ని కాపాడారు.. 

 

 


బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై వేధింపుల కేసు నమోదు చేశారు. అదే రోజు సాయంత్రం సునంద్‌లో ఉన్న మాజీ ప్రియుడు ఆశిక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అంతేకాకుండా మహిళా స్వేచ్ఛను పూర్తిగా మార్చివేయడంతో ఆమె మనస్తాపానికి గురవ్వడం వల్ల ఇలా జరిగిందని అలాంటిది తమ కూతురిని ఇబ్బందులకు గురిచేస్తున్న అతన్ని కఠినంగా శిక్షించాలని కోరారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: