మిర్యాల గూడా పేరు వినగానే గుర్తొచ్చేది ప్రణయ్ అమృతల ఘటన.. కులాంతర వివాహం చేసుకున్న పాపానికి ఓ జంటను అతి దారుణంగా ఆమ్మాయి తండ్రి చంపేయించాడు.. దీంతో భగ్గుమన్న దళిత సంఘాలు అమ్మాయిని చేరదీసి హక్కును చేర్చుకున్నారు. చేసిన పాపం ఊరికే పోతుందా అని ఆయన అస్తాపానికి గురయ్యేయి ఇటీవలే ప్రాణాలను విడిచాడు.. 

 

 


అలాంతి సంఘటనే ఇప్పుడు చోటు చేసుకుంది.. అది కూడా మిర్యాల గూడలోనే కావడం గమనార్హం.. వివరాల్లోకి వెళితే.. విషాదాంతంగా ముగిసిన ఈ ఘటన కక్షలు, కార్పణ్యాలతో సాధించిందేమీ లేదని కళ్లకు కడుతున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు. దేశంలో ఏదో మూలన ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపంతో రగిలిపోయిన ఓ తండ్రి దారుణానికి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

 

 

 

అయితే ఇక్కడ కొంచం చేంజ్ రాజకీయ నేత సాయంతో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను అమ్మాయి తండ్రి, బంధువులు వెంబడించారు. బైక్‌పై పారిపోతుండగా సినిమా స్టైల్లో ఛేజ్ చేసి మరీ పట్టుకుని వేర్వేరు కార్లలో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టడంతో వరుడు ప్రాణాలతో బయటపడ్డాడు.. కులాంతర వివాహం జరిపించినందుకు తమ నేతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని.. నూతన జంటను కూడా కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి ఘోరం జరగకూడదని అర్ధరాత్రి వేళ అణువణువూ జల్లెడ పట్టారు

 

 


పోలీసుల బ్రెయిన్ షార్ప్ అన్న విషయం తెలిసిందే ఈ మేరకు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి వాహనాలు వెళ్లిన రహదారుల్లో చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు.. కిడ్నాప్ చేసిన ముగ్గురినీ వేర్వేరు కార్లలో తరలించినట్లు తెలుసుకున్న పోలీసులు.. వధువు ఇలమది జాడ కోసం ఎంత ప్రయత్నించినా ఆమె తండ్రి జగన్నాథన్ స్పందించలేదని తెలుస్తోంది. తన భార్యకు ప్రాణహాని ఉందని.. ఆమెను రక్షించాలని కోరుతూ సెల్వం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్టయిల్లో అమ్మాయిని ఎట్టకేలకు వెతికి పట్టుకున్నారు .. 

మరింత సమాచారం తెలుసుకోండి: