పెద్ద పెద్ద నగరాల్లో రాత్రిపూట వ్యభిచారం ఉగ్రరూపం దాల్చడంతో కొన్ని నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి..ఇక్కడ పేరుకు క్లినిక్ లోపల జరిగేది మాత్రం వ్యభిచారం నిర్వహిస్తున్న  ముఠాను పోలీసులు అనుమానిస్తున్నారు.. ఈమేరకు విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాలు తెలుసుకొని విస్తుపోయారు.. ఈ వ్యభిచారం నిర్వహిస్తున్న వారిలో రాజకీయ నాయకులు ఉండటంతో షాక్ అయ్యారు...

 

 

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ లో  భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. క్లినిక్ ముసుగులో వ్యభిచార దందా నడుపుతున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు. వీరిలో ఓ పేరు మోసిన పార్టీ నాయకుడు కూడా ఉండటంతో రాష్ట్ర ప్రజలు విస్తుపోయారు.. రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చాల్సిన నాయకులే ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండరాదని డిమాండ్ చేస్తున్నారు..

 

 

 

ప్రముఖ నగరంలో క్లినిక్ పేరుతో నడప బడుతున్న ఈ దందా చాటు మాటుగా జరుగుతూ వస్తోంది. అయితే ఓ వ్యక్తి సమాచారం మేరకు పోలీసులు సమాచారం అందుకున్నారు వెంటనే రైడ్ చేసి 10 మందిని అరెస్ట్ చేశారు.. వారితో నలుగురు విటులు కూడా ఉన్నట్లు సమాచారం...పోలీసు బృందం సైతం నిందితుడి ఇంటికి వెళ్లి చూడగా.. అక్కడ సైతం సచిన్ ఇంటి మీద టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు అనే రాసి ఉందని డీఎస్పీ అదితి భవ్‌సర్ వెల్లడించారు. అయితే బర్కాహేది ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని గుర్తు తెలియని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు అడిషనల్ సూపరింటెండెంట్ (క్రైమ్) నిశ్చల్ ఝరియా వెల్లడించారు. 

 

 

సెక్స్ రాకెట్ దందాలో కీలక వ్యక్తి గాయత్రి వీర్ సింగ్ (40) అని నిశ్చల్ ఝరియా అని వెల్లడించారు. ఆమె తాను డాక్టర్ అని చెప్పారని ఆయన తెలిపారు. ఈమెను కాక మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తసుకున్నట్లు వివరించారు. వీరి వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు.. ఇక ఈ ఘటనలో 4గురు ఆడవాళ్ళను, 6 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం... పేరు మోసిన నాయకులే ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు...

మరింత సమాచారం తెలుసుకోండి: