మహిళలపై అఘాయిత్యల తో పాటుగా హత్యలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. ఎన్ని చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తున్నా కూడా కామాంధుల కామ దాహం ... నరరూప రాక్షసుల రక్త దాహం తీరలేదు..అందుకే మహిళలు చనిపోతున్నారు...నా అనుకున్న వాళ్ళే ఎక్కువగా నమ్మించి మోసం చేస్తూ వస్తున్నారు..అందుకే కొన్నీ నేరాలకు సమాధానాలు కూడా లేకుండా పోతున్నాయి.. అంతు చిక్కని సమస్యగా మారుతున్నాయి...ఇటీవల జరిగిన ఓ ఘటన ప్రజలను కదిలించి వేస్తుంది...

 

 

.

తూర్పు గోదావరి జిల్లాలో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై దుండగులు పంజా విసిరారు.. వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. పట్టపగలు మహిళ గొంతుకోసి కిరాతకంగా చంపేయడం స్థానికంగా కలకలం రేపింది. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.తూర్పు గోదావరి జిల్లా ముమ్మదివరంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....ఆమె మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి...

 

 

నగర పంచాయ తీ పరిధిలో ని సాయి నగర్‌ కి చెందిన విత్తనాల శ్యామల(64) అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. పట్టపగలు మహిళ గొంతుకోసి కిరాతకం గా చంపేయడం స్థానికం గా కలకలం రేపింది. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు...విచారణలో పోలీసులకు విస్తు పోయె నిజాలు బయటకు వచ్చాయి..ఆమెను కావాలనే చంపరాని వెల్లడించారు...

 

 

 

రక్తపు మడుగులో పడి ఉన్న శ్యామలను గుర్తించిన స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దొంగల ముఠా హత్య చేసిందా? లేక తెలిసిన వారే ఘాతుకానికి పాల్పడ్డారా అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...దుండగులు చేశారా మరెవరైనా ఈ హత్యను ప్లాన్ ప్రకారం చేశారా అనే విషయాన్ని తెలుసుకొని ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: