ఏ చాపకు ఆ గాలి అనే సామెత వినే ఉంటారు.. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వల్ల భయపడుతున్నారు.. కానీ నేరాగాల్లు దోపిడీ దొంగలు మాత్రం ఇష్టానుసాంగా ప్రవర్తిస్తున్నారు..అదే అదునుగా రెచ్చిపోతున్నారు...కరోనా మమ్మల్నేమి చేస్తుంది అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు ..అన్నీ వదిలేసి ఇప్పుడు దొంగలు ఏకంగా దేవుడి సన్నిదానలు అయిన గుడిలోనే దొంగతనాలకు పాల్పడుతున్నారు . అందుకే కాబోలు లింగాన్ని చూపించి హుండీ నీ మాయం చేయడమంటే...

 

 

 

 

ఇక్కడ జరిగిన దొంగతానికి కొంచం కొత్తగా మెరుగులు దిద్దారు .. అదేంటంటే కిరోసిన్ ను దొంగతనం చేశారట .. ఎంటి కిరోషణా అని చీప్ గా చూడకండి మీరు విన్నది నిజమే కిరోషన్ కు టోకరా పెట్టారు .. అది కూడా దేవుడి ముందే.. వివరాల్లోకి వెళితే... కిరోసిన్ బాంబులు వేసి మరి గుడిలో దొంగతనాలకు పాల్పడుతున్నారు...హైదరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ బాంబులను దేవాలయంపై వేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. పాతబస్తీ పరిధిలోని మాదన్న పేట పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడ ఉండే నల్ల పోచమ్మ ఆలయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని  వ్యక్తులు ఈపనికి పాల్పడ్డారు.. 

 

 

 

అర్దరాత్రి సమయాల్లో ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు అని తెలుస్తుంది...వీటిలో ఒకటి గుడి ఆవరణలో పడగా.. మరో రెండు గుడి పైన పడ్డాయి. అయితే, ఎలాంటి నష్టం వాటిల్లలేదు. తెల్లవారుజామున ఈ కిరోసిన్ బాంబులను గమనించిన దేవాలయ కమిటీ సభ్యులు వాటిని పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం వెంటనే విషయం హిందు సంఘాలకు తెలియడంతో వారంతా అక్కడికి చేరుకొని ఆందోళన చేశారు. కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

 

 

 

హైదరాబాద్ పాత బస్తీలో ఈ ఘటనలను కొందరు ఆకతాయిలు పాల్పడడారంటూ పోలీసులు అనుమానిస్తున్నారు.. సంఘటన స్థలానికి చేరుకున్న సౌత్ జోన్ పోలీస్ అధికారులు, టాస్క్ ఫోర్స్ టీంలు రంగంలోకి దిగి గుడిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పడంతో హిందూ నాయకులు గొడవ సర్డు మనిగింది...

మరింత సమాచారం తెలుసుకోండి: