ఛీఛీ.. ఈ మనిషి ఎప్పటికీ మారడు!.. ఈ మాట ఎవరు ఎవరిని అన్నారో తెలుసా? ఇంకెవరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు.. జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎప్పుడు ట్విట్టర్ లో ప్రతిపక్ష పార్టీ నేతలు చేసే అరాచకాలను.. ఆ అరాచకాలకు మద్దతు ఇచ్చే పత్రికలను తిడుతూ ట్విట్లు చేస్తూ ఉంటారు. 

 

నిజానికి టీడీపీ నేతల అందరి నోరు మూపించాలి అంటే ఒక్క విజయసాయి రెడ్డి వల్లే అవుతుంది. అయన మాత్రమే ఏ మాటకు ఆ మాట సమాధానం ఇచ్చి నోరు మూపిస్తారు. అలాంటి నేత విజయసాయి రెడ్డి. ఇకపోతే నేడు టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై విజయసాయి స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''సొంత రాష్ట్రంలో దిక్కులేని పార్టీకి జాతీయ అధ్యక్షుడంట! స్థానికంగా జరిగే చిన్న చిన్న గొడవలను ప్రస్తావిస్తూ ఏదో అరాచకం జరిగిపోతోందని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడు. గెలిచే పరిస్థితి లేకపోవడంతో దివాళాకోరు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ మనిషి ఎప్పటికీ మారడు!'' అంటూ ట్విట్ చేశాడు. ఆ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. 

 

తెలుగుదేశం పార్టీకి దిక్కులేదు.. ఇతను జాతీయ అధ్యక్షుడు అంట.. స్థానికంగా జరిగే చిన్న చిన్న గొడవలను ప్రస్తావించి వాళ్ళు చేసిన అరాచకాల కంటే ఎక్కువ అన్నట్టు చెప్తున్నాడు అంటూ విజయాసాయి రెడ్డిపై సంచలన ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి.. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. అవును వాళ్ళు ఎన్ని ఎన్ని అరాచకాలు చేశారు.. వాటి గురించి మాట్లాడారే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నరు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: