భూగ్రహం పైన మానవ రూపంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిజంగా మనుషులు కాదు అన్నది అక్షర సత్యం. అలాంటిది మనిషి రూపంలో ఉన్న కొంతమంది నరరూప రాక్షసులను చూస్తే చాలా క్లియర్ గా అర్ధం అవుతుంది. భూమి మీద వారికి చట్టాలు వర్తించవు తమకు నచ్చిన వారిని వారు ఎంత దారుణంగా, అమానవీయంగా హింసించి మరీ చంపుతారని ప్రపంచం మొత్తానికి తెలుసు. వారే ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల.

 

ముస్లిం దేశాలను అడ్డాలుగా మార్చుకున్న వారు మహిళలను అయితే సెక్స్ బానిసలుగా చేసుకుంటూ తమ అసలు ఆడపిల్లలగా ఎందుకు పుట్టాం రా నాయనా అని విపరీతమైన వేదన పడుతూ అనునిత్యం ఏడ్చేలా నరకయాతన కు గురి చేస్తూ ఉంటారు. అలాంటి కర్కోటక లకు ఇప్పుడు కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది ప్రాణభయంతో వారంతా విపరీతమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రపంచానికి ఉగ్రవాదులు ప్రస్తుతం విషయంలో అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు.

 

అలాగే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్ళద్దు అంటూ ప్రకటించింది. సందర్భంగా జస్టిస్.... కరోనా ప్రభావిత దేశంలో ఎక్కువ అసలు వెళ్లొద్దని మరియు వీలైనన్నిసార్లు రోజులో చేతులు శుభ్రం కడుక్కుంటూ ఉండాలని కూడా హెచ్చరించారు. ఆరోగ్య నిఫుణులు చేసిన సూచనల్ని తు. తప్పకుండా అమలు చేయాలని చెప్పింది.

 

బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని కోరింది. ఏమైనా.. ప్రపంచాన్ని వణుకు పుట్టేలా చేసిన ఐసిస్ లాంటి కసాయి ఉగ్రవాదులకు సైతం వెన్నులో చలిపుట్టేలా చేసిన ఘనత మాత్రం కరోనాకే చెల్లుతుందనటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: