అమ్మాయి జీవితంలో అమ్మానాన్నలు తర్వాత ఆ స్థానాన్ని మాత్రం అత్తమామలకు ఉంటుంది. అలాంటిది వారిలో అమ్మానాన్నలను చూసుకోకుండా కామంతో కొట్టుకుంటూ మామతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధం మరొక నిండు ప్రాణాన్ని బలికోంది. ఏకాంతంగా ఉన్నప్పుడు చూశాడన్న కక్షతో వారిద్దరు వేధించడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సిన పెద్దలే కట్టుబాట్లు తప్పి ఓ ప్రాణం పోవడానికి కారణమయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. కర్ణాటకలోని మైసూరు తాలుకా డి.సాలుండి గ్రామంలో నవీన్ నాయక్ అనే కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు

 

 

 

అందరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫ్యాలి కార్యం వల్ల బయటకు వెళ్లారు. దీంతో మామ కోడలు రెచ్చిపోయారు. ఏకాతంగా గడుపుతున్న సమయంలో నవీన్ చూసారని అతన్ని చంపాలని అనుకున్నారు. ఇంటికి చేరుకున్న అతడికి బెడ్రూమ్‌లో నుంచి చప్పుడు వినిపించింది. ఎవరు లేరు కానీ ఏంటి శబ్దాలు చేస్తున్నారు అని చుస్తే తాత, చిన్నమ్మ ఇద్దరు కలిసి సుఖాన్ని పంచుకుంటూ రాసలీలలు చేస్తున్నారు. 

 

 

 

 

ఈ ఘటన ను చూసిన నవీన్ చూసి ఓర్వలేక పోయాడు. ఇలాంటివన్నీ మానుకోవాలని సలహాలు ఇచ్చాడు. లేకుంటే ఇంట్లో వాళ్ళకు జరిగిందంతా చెప్పేస్తామని బెదిరించాడు. దీంతో అప్పుడు ఒప్పుకున్నా వారిద్దరూ అప్పటి నుంచి నవీన్ ను ఇంట్లో ఎం జరిగిన కూడా అన్నీ చెప్తూ అతన్ని బెదిరింపులకు గురిచేశారు. అయినదానికీ కాందానికి నవీన్ ను తిట్టిపోస్తుంటారు. 

 

 


ఆ వేధింపులు తట్టుకోలేక  వారి వేధింపులు భరించలేక నవీన్ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు తాత, చిన్నమ్మే కారణమని, వారి అక్రమ సంబంధం బయటపెడతానని బెదిరించినందువల్లే తనను తీవ్రంగా వేధించారని సూసైట్‌ నోట్‌లో పేర్కొన్నాడు.ఇది కుటుంబ పరువుకు సంబంధించిన వ్యవహారం కావడంతో కుటుంబసభ్యులందరూ నవీన్‌కు రహస్యంగా అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నవీన్ రాసిన సూసైడ్‌ నోట్ స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించి మామ్ కోడలిని అదుపులోకి తీసుకున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: