వెస్టిండీస్ ఆటగాడు స్పీన్ బౌలర్ క్రీస్ గ్రిల్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో ఎందుకంటే గ్రెల్ ను ఒకసారి చూస్తే మరొకసారి మర్చిపోవడం చాలా కష్టం.. అందుకే అతను పేరు మ్యాచ్ ఉన్న ప్రతిసారీ మారు మోగిపోయింది.. అతను గ్రౌండ్ లో చేసే అల్లరి మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే అందుకే అతనికి భారత్ లో కూడా అభిమానులు ఎక్కువే.. ఇకపోతే గేల్ ఇప్పుడు ఏదోక వార్తలో నిలిలుస్తో హైలెట్ అవుతూ వస్తున్నాడు..ఇప్పుడు కూడా మరొక సారి హైలెట్ అయ్యాడు..

 

 

 

గ్రౌండ్ లో గేల్ చేసే దూకుడు వల్ల అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్ గా చరిత్రలో నిలిచిపోయాడు.. ఇకపోతే ఇప్పుడు మరోసారి అభిమానుల అభిమానాన్ని చూరగొన్నారు..అందుకే గేల్ కు సంబందించిన వీడియో ఒకటి నెటిజన్ల కళ్ళకు ఆకర్షణగా నిలిచాయి.. ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా పలు అంశాల వాయిదా పడిన విషయం తెలిసిందే.. అందుకే విదేశాలతో రావాల్సిన లావాదేవీలు కూడా వాయిదా వేసుకున్నారు..ఈ మేరకు జరగవలసిన ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దయింది.. 

 

 

 

ఈ నేపథ్యంలో పంజాబ్ చాలెంజర్స్ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు.. అసలు విషయానికొస్తే.. వెస్టిండీస్ క్రికెటర్  క్రిస్ గేల్‌ తెలియని వాళ్ళు ఉండరేమో.. అతని ఆట, గ్రౌండ్ లో అతను కనబరిచే గెలవాలనే తపన.. గేల్ ను ప్రపంచానికి పరిచయం చేసింది.కాగా గేల్ కు సంబందించిన ఒక వీడియోను టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. 

 

 

 

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో లో గేల్ హిందీ లో ఫెమస్ అయిన ‘కాన్ఫిడెన్స్ మేరా.. కబర్ బనేగీ తేరీ’ అనే డైలాగ్‌ని చెప్పడానికి గేల్ తెగ ప్రయత్నించాడు.అప్పుడు గేల్ పడుతున్న తిప్పలు చూసి మిగితా టీమ్ లోని ఆటగాళ్లు అందరు నవ్వుకున్నారు. కరోనా కారణంగా ఐపీయల్ మ్యాచ్ ఏప్రిల్ 15 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.  మళ్లీ ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయం పై క్లారిటీ రాలేదు..

">

మరింత సమాచారం తెలుసుకోండి: