ఆత్మహత్య చేసుకుని భార్య మరణించింది. తర్వాత భార్య లేని జీవితం వద్దు అంటూ తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదేమిటిరా బాబు.... ఎవరూ ఉహించనే లేదు. పైగా ఆమె గర్భిణీ కూడా. తల్లి, బిడ్డ లేని జన్మ తనకి ఎందుకు అంటూ భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు . వీరు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .

 

ఆమె మూడు నెలలు గర్భవతి. అయితే అస్తమానం చిన్న చిన్న గొడవల తో చింతిస్తూ ఉన్నారు. అయితే ఈ గొడవలకి తట్టుకో లేక భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య బిడ్డ మృతికి తానే కారణం అని చింతిస్తున్నాడు. మూడు నెలల గర్భవతి అయినా ఆమె ఆ ఇంట్లో గోడలని తట్టులేక పోయింది . కడలూరు అళగానందన్ కుమారుడు మణికంఠన్ అన్నాడీఎంకే ప్రముఖుడు .

 

 

ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆలయ గోపుర విగ్రహాలకు వర్ణం వేసేది అతని వృత్తి. అతని భార్య మాహేశ్వరి. వీరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి పెళ్లి అయ్యి సంవత్సరం అయ్యింది. అయితే ఈమె గర్భవతి.  గురువారం 10 గంటల కి తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత భోజనం చేసాడు. తెల్లవారే సరికి ఇంటి తలుపు తెరిచి ఉండడం చూసి పక్కన ఉన్న వాళ్ళు వెళ్లి చూసారు.

 

అప్పటికే తానూ ఉరి వేసుకున్నాడు. తాను ఒక ఉత్తరం వ్రాసి పెట్టి ఉంచాడు. అందులో భార్య, బిడ్డ లేని బ్రతుకు వద్దని ఆత్మహత్యకి పాల్పడ్డాడని వ్రాసాడు.అస్తమానం చిన్న చిన్న గొడవల తో చింతిస్తూ ఉన్నార. అయితే తన భార్య అంతకు ముందే ఉరి వేసుకుందిట.  ఆ తర్వాత భార్య మహేశ్వరి తల్లి దండ్రులు వచ్చి భర్తే కొట్టి చంపాడంటూ చెప్పుకొచ్చారు. విచారణ జరిపించాలని పోలీసులకి  ఫిర్యాదు చేసెదరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: