కరోనా తో కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తున్నారు...అందుకే కరోనా నగరాన్ని కుదిపెస్తుంటే కామాంధులు మాత్రం మంచాలను కదిపెస్తున్నరు.. చావు భయం కన్న పడక సుఖం మిన్న అని అంటున్నారు.. హైదరాబద్ సిటీ కల్చర్ పెరిగింది.. దానితో పాటుగా హత్యలు, మహిళలపై అత్యాచారాలు కూడా పెరిగాయి. అనడంలో ఎటువంటి సందేహం లేదు. తగ్గని హత్యలు, ఊపందుకున్న వ్యభిచారం జోరందుకున్నాయి. ఈ సందర్బంగా  రోజుకో వ్యభిచారం గుట్టు రట్టు అవుతుంది. 

 

 

 

 

 

స్పా, సెలూన్‌ ముసుగులో అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తున్న ఫ్లాట్‌పై జూబ్లిహిల్స్ పోలీసులు గత రాత్రి రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నిర్వాహకులు, ఆరుగురు విటులను అరెస్ట్ చేసి పలువురు యువతులకు విముక్తి కల్పించారు... ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతుంది..వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్‌రాకెట్‌ను పోలీసులు చేధించారు. అశోక్‌నగర్‌లోని ఓ స్పా సెంటర్లో కొనసాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని ఓ రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా స్పా సెంటర్ యజమానితో పాటు విటుడు, ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు.

 

 

 

 

షాపింగ్‌ మాల్‌లో హెవెన్స్ థాయ్ మసాజ్ పేరుతో ఓ స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆ సెంటర్‌కు రాత్రివేళ యువకులు అధికంగా వచ్చి ఎక్కువ సమయం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఓ వ్యక్తిని విటుడి రూపంలో అక్కడికి పంపించారు. ఆ వ్యక్తి స్పా సెంటర్‌ యజమానికి సంప్రదించి అమ్మాయి కావాలని కోరగా అతడు డబ్బులు తీసుకుని గదిలోకి పంపించాడు...

 

 

 

 

రూమ్‌లోకి వెళ్లిన తర్వాత నకిలీ కస్టమర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు స్పా సెంటర్‌పై రైడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడితో పాటు విటులు, ఇద్దరు సెక్స్‌వర్కర్లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చాలాకాలం నుంచి వ్యభిచార దందా నడుస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అలా లే దందాను చేస్తున్నారని అంటున్నారు..మరి సిటీలో ఇంకా ఎన్నో ఉన్నాయి..అంటూ పోలీసులు విచారణ చేపట్టారు..ఈ స్పాలు నిర్వహించేది బడానాయకులే అని వెల్లడైంది . కానీ వాటి ఓనర్స్ ఎవరు అనే విషయం మాత్రం గోప్యంగా ఉంచారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: