ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతుంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ పుట్టిళ్లును పూర్తిగా వదిలేసి ప్రపంచాన్ని వణికించేస్తోంది అంటే నమ్మండి. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి భారత్ ను అతలాకుతలం చేసి పడేసింది. 

 

దీంతో దేశమంతా కరోనా భయంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ కరోనా వైరస్ భారత్ లో అత్యంత వేగంగా చాప కింద నీరులా వ్యాపిస్తుంది. దీంతో భారత్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 722 కు చేరింది. మృతుల సంఖ్య 16కు చేరింది. ఇలా ఉండటంతో నాలుగు రోజుల ముందే దేశమంతా లాక్ డౌన్ అని ప్రకటించారు. ఇంకా ఈ నేపథ్యంలోనే దేశం అంత కూడా లాక్ డౌన్ అయ్యింది. ఏ ఒక్క ప్రజలు బయటకు రాలేదు అంటే నమ్మండి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ ప్రచారం హైలెట్ గా నిలిచింది. అది ఏంటి అంటే? నిజానికి అది ప్రచారం కాదు.. నిజం. సైన్స్ స్టూడెంట్స్ పుస్తకాల్లో ఈ కరోనా వైరస్ గురించి ఉంది. అయితే అక్కడ ఉన్నది ఏంటి అంటే? కరోనా వైరస్ పిల్లుల వల్ల వస్తుంది అని ఉంది.. కానీ అక్కడ చెప్పలేదు.. పిల్ల మాంసం వల్లే కరోనా వస్తుంది అని.. పిల్ల వల్ల వస్తుంది అన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే.. కరోనా వైరస్ పిల్లి మాంసం తినకపోయినా.. పిల్ల పక్కన ఉన్న వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ప్రచారం హైలెట్ గా నిలిచింది. 

 

మొన్న కూడా ఓ ప్రచారం జరిగింది. అనకొండ మాంసం ఉడికించకుండా తినటం వల్లే కరోనా వైరస్ వచ్చింది అని ప్రచారం జరిగింది. ఇలా ఎప్పటికప్పుడు ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. అవి నిజమైనవో తెలీదు.. అబద్దమో తెలీదు. ఏ ప్రచారం జరిగిన మనం ఆ మాంసం తిన్నాము కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు.. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: