కరోనా కోసమని చాలామంది చాలా వరకు వారి తరుపున వారి సొంత డబ్బును ప్రభుత్వానికి విరాళాలుగా ఇస్తున్నారు. ఇందులో ఎక్కువుగా సినీ స్టార్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఇంకా క్రీడా రంగం సంబంధించిన ప్రముఖులు చాలా మంది వారి సొంత డబ్బుని కరోనా పై యుద్దానికి సహాయకంగా ఇస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే టాలీవుడ్, మాలీవుడ్, స్యాండిల్ వుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల నుంచి భారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి విరాళాలు అందిస్తున్నారు. 

 

 

ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ నటుడు తన దగ్గర దాచుకున్న 25 కోట్ల ధనాన్ని కరోనా పై యుద్దానికి తనవంతు సహాయాన్ని ప్రకటించాడు. ఈ పరిణామం నిజానికి చాలా హర్షించ తగ్గ విషయమని చెప్పవచ్చు. అయితే ఈ విషయాన్నీ టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య బాలీవుడ్ నటుడు మీరు రియల్ లైఫ్ లోనే హీరో కాదు నా రియల్ లైఫ్ హీరో అంటూ అయన చేసిన మంచి పనిని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. దీనితో అతనిపై గౌరవం మరింత పెరిగిపోయిందని ఆ ట్వీట్ లో చెప్పుకొచ్చాడు.

 

 


అలాగే భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు విరాళం ఇవ్వగా, అతని పార్టనర్ సౌరవ్ గంగూలీ కూడా రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని పేదలకి ఇవ్వబోతున్నాడు. వీరితో పాటు సురేశ్ రైనా కూడా తన తరుపున రూ. 51 లక్షలు విరాళం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో రైనాని ప్రత్యేకంగా అభినందించిన ప్రధాని మోడీ.. ‘‘బ్రిలియంట్ పిప్టీ’’ అంటూ రైనాకి కితాబిచ్చాడు. వీరే కాకుండా చాలా మంది క్రికెటర్లు వారి వారి తరుపు నుంచి విరాళాలను ప్రకటిస్తున్నారు. ఏది ఏమైనా వీరందరి సహాయంతో, ప్రధాని ఇచ్చిన లాక్ డౌన్ ని పాటిస్తూ కరొనపై సామజిక సేవ చేయడం మం వంతు దేశానికీ చేసే సేవ అని చెప్పవచ్చు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

applehttps://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: