కరోనా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లోనూ మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

 

దీంతో మొత్తం కేసుల సంఖ్య 63కు చేరుకుంది. ఈ కేసుల్లో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో శుభవార్త ఏంటంటే.. ఓ వ్యక్తి కోరుకున్నాడు.. అతడిని డిశ్చార్జ్ చేశారని గుజరాత్ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జయంతి రవి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: