ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. బుధవారం ఉదయం 6 గంటల అప్డేట్స్ చూస్తే మొత్తం 8, 56, 917 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇప్పటికే 42 వేల మంది చనిపోయారు. ఇక మన దేశంలో 1397 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మన దేశంలో మృతుల సంఖ్య 35గా ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. తెలంగాణలో ఈ సంఖ్య 97కు చేరుకుంది. ఏపీలో బుధవారం ఒక్క రోజే 14 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వీటి సంఖ్య ఏకంగా ఒక్కసారిగా 58కు చేరుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 8, 56, 917
మృతుల సంఖ్య - 42, 107
రికవరీ కేసుల సంఖ్య - 1,77, 141
యాక్టివ్ కేసుల సంఖ్య - 6, 37, 669
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 2, 19, 248
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1397
కొత్త కేసులు - 145
మృతులు - 35
తెలంగాణలో కేసులు - 97
తెలంగాణ మృతులు - 6
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 58
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple