కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అంటే ప్రభుత్వాల వల్ల మాత్రమే అయ్యే పని కాదు అనే విషయ౦ అందరికి తెలుసు. ప్రభుత్వం ఒక్కటే దాన్ని కట్టడి చేయడం అనేది సాధ్యం అయ్యే పని కాదు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాని ప్రజల నుంచి మాత్రం ప్రభుత్వాలకు ఆశించిన స్థాయిలో మద్దతు ఉండటం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

 

ఢిల్లీ వెళ్లి వచ్చారు ప్రార్ధనలకు... వెళ్ళిన వాళ్ళను ప్రభుత్వం అన్ని విధాలుగా విజ్ఞప్తి చేస్తుంది.మీరు రండి బయటకు మేము ఉచితంగా వైద్యం చేస్తామని, కాని చాలా మంది మాట కూడా వినడం లేదు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రజల నుంచి సహకారం లేనప్పుడు ప్రభుత్వాలు చేసేది ఏమీ ఉండదు. ఢిల్లీ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వాళ్ళు ఇళ్ళల్లోనే ఉంటున్నారు. వారి నుంచి కరోనా ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది. 

 

 

బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి ఇంట్లో వారిని నాశనం చేయడమే కాదు సమాజాన్ని కూడా వాళ్ళు నాశనం చేస్తున్నారు. వాళ్లకు కూడా కరోనా ఉందని తెలియదు. మీరు అక్కడికి వెళ్లి వచ్చారు కాబట్టి మీకు ఉండవచ్చు అని చెప్తున్నా సరే వినడం లేదు. దీనితోనే ఇప్పుడు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ఏపీ, తెలంగాణా, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ కేసులే అత్యధికంగా ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: