దేశంలో కరోనా వైరస్ కట్టడికి రాబోయే రెండు వారాలు చాలా కీలకమని అంతర్జాతీయ నిపుణులు కూడా అంటున్నారు. కరోనా వైరస్ ఇప్పుడు మన దేశంలో చాలా వేగంగా విస్తరిస్తుంది అని వైద్య నిపుణులు కూడా అంటున్నారు. దీన్ని మనం అంచనా వేయలేని విధంగా ఉందని, ఏ మూల నుంచి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది అంటున్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వాల చర్యలు సరిపోయే అవకాశం లేదని అంటున్నారు. 

 

దేశానికి రాబోయే రెండు వారాలు చాలా కీలకమని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు పాజిటివ్ కేసులు బయటపడిన వాళ్ల నుంచి వేరే వాళ్లకు వైరస్ సోకిన విషయం బయటపడటానికి ఈ రెండు వారాలు చాలా కీలకమని... కేసుల సంఖ్య ఇప్పుడు పెరిగింది. వారి నుంచి సోకే వారి సంఖ్య కూడా ఇప్పుడు పెరుగుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అంటే ప్రజలు ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. 

 

రాబోయే రెండు వారాలు కూడా దేశ భవిష్యత్తుకి చాలా కీలకమని అంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా కరోనా వైరస్ బయటపడుతుందని వారి నుంచే కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రెండు వారాలు చాలా కీలకమని ప్రభుత్వాలు కూడా ఇప్పుడు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: