అవును.. ఒక్కసారి ఈ దారుణం ఉహించండి.. ఈ కరోనా వైరస్ సమయంలో సీఎం జగన్ కాకుండా చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే ఎలా ఉండేది ? గోరంత చేస్తే కొండంత చెప్పుకునే వాడు చంద్రబాబు. ప్రజల కోసం అర్ద రూపాయి ఖర్చు పెట్టి రెండు రూపాయిలు కాదు కాదు పది రూపాయిల ప్రచారం చేసుకునేవాడు.
అలాంటి చంద్రబాబు ఇప్పుడు అధికారంలో ఉండి ఉంటే కరోనా వైరస్ ని గుర్తించడానికే ఒక నెల పట్టేది అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చెప్తున్నారు. ఒకవేళ గుర్తించిన ఆ తర్వాత తన రాజకీయ ముర్కత్వంతో రాష్ట్రాన్ని నాశనం చేసేవాడు అని ప్రచారంతోనే ప్రజలను మాయ చేసేవాడు అని చెప్తున్నారు..
అలాంటి సీఎం జగన్.. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు.. ప్రజలనాదరికి న్యాయం చేస్తున్నాడు. కానీ ఎక్కడ చెప్పడం లేదు.. పెదవి విప్పడం లేదు.. అన్ని తానే నడిపిస్తున్న.. అధికారులను ముందుకు నెడుతున్నాడు.. సీఎంగా జగనే ముందుండి అధికారులను నడిపిస్తున్నా.. ప్రభుత్వం తరఫున వాయిస్ వినిపిస్తుంది అధికారులే. మంత్రుల్లో కేవలం బొత్స, కురసాల, ఆళ్ల ఉన్నారు. మిగిలిందంతా కూడా అధికారులే లాగించేస్తున్నారు.
సీఎం గా ఉన్నందుకు అయన చిన్న పని చేసిన గొప్పగా పెద్దగా చేసి చెప్పచ్చు. కానీ అయన చెప్పడం లేదు.. అన్ని తానే చేస్తున్న తాను కనిపించకుండా పని చేస్తున్నారు.. క్రెడిట్ అంత తనకు ఇచ్చిన తను తీసుకోకుండా పని చేసుకుంటూ వెళ్తున్నారు. కనివిని ఎరుగని రీతిలో అయన పని చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ముందుకు వస్తేనే కొన్ని నోర్లు మూత పడుతాయి. లేదు అంటే చాలా కష్టం. ప్రస్తుతం సీఎం జగన్ జనాల్లోకి రావాలి.. జనాలకు దైర్యం చెప్పాల్సిన సమయం వచ్చింది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple