వామ్మో కరోనా వైరస్ ఆంధ్ర ప్రదేశ్ లో విశ్వరూపం చూపిస్తుంది కదా! ఈ ఒక్క రోజే 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఏపీలో మొత్తం సంఖ్య 111కు చేరింది. మూడు రోజుల ముందు వరుకు అత్యంత తక్కువ కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో కేవలం మూడు రోజుల్లో ఇన్ని కేసులు నమోదయ్యే సరికి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.
ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు ఇలా నమోదయ్యాయి.. అనంతపురంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. చిత్తూర్ లో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ గోదావరిలో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడపలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కృష్ణాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. కర్నూల్ లో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. నెల్లూరులో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా అందులో ఒకరు కరోనా బారి నుండి కోలుకున్నారు. ప్రకాశంలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వెస్ట్ గోదావరిలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇంకా ఆంధ్రలో గుంటూరు, కడప, కృష్ణ, ప్రకాశం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి జిల్లాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి. దీంతో ఆంధ్రాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 111కు చేరింది. కాగా ప్రపపంచవ్యాప్తంగా 8లక్షలమంది ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు.. అందులో 42 వేలమందికిపైగా మృత్యువాత పడ్డారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple