ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ లో కూడా అనూహ్యంగా పెరుగుతుంది.. కేవలం అంటే కేవలం మూడు రోజుల్లో కరోనా వైరస్ ఏకంగా 2,300 కు చేరుకుంది. వెయ్యిమంది కరోనా వైరస్ బారిన పడ్డారు. నిజాముద్దీన్‌ కార్యక్రమం వల్లే దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

 

ఢిల్లీలో తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో విదేశీయులతో కలిసి ముస్లిమ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు వెళ్లి వచ్చిన వారికే కరోనా వైరస్ పాజిటివ్ వస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ అలజడి సృష్టించింది. గత మూడు రోజుల నుండి కరోనా వైరస్ కేసులు రోజుకు 30 కరోనా పాజిటివ్ కేసులకు తగ్గకుండా వస్తున్నాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏపీలో విపరీతంగా పెరిగిపోయాయి. విజయవాడలో ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ పాజిటివ్ కేసులు అన్ని కూడా ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన కుటుంబంగా అధికారులు తేల్చేశారు. 

 

అంతేకాదు కృష్ణా జిల్లాలో మొత్తం 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో నేడు మొత్తం 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 152కు చేరింది. ఇంకా తెలంగాణాలో కూడా నేడు మొత్తం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 154కు చేరింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: