దేశంలో కరోనా వైరస్ విస్తరించడానికి ప్రధాన కారణం ఢిల్లీ మత ప్రార్ధనలు అనే విషయం అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. అసలు తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం చాలా చాలా తక్కువగా ఉంది. అయినా సరే అక్కడ మాత్రం కేసులు ఇప్పుడు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి తమిళనాడు మహారాష్ట్ర నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. అయినా సరే అది ఆగడం లేదు.
ఇది పక్కన పెడితే... కరోనా వైరస్ విస్తరించే విషయంలో ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు చాలా భయంకరం గా ఉంది. క్వారంటైన్ సెంటర్ లో వాళ్లకు చికిత్స చేస్తున్నా సరే వాళ్ళు మాత్రం మాట వినడం లేదు. అలాగే వార్డుల్లో వైద్యుల మీద దాడులు చేస్తున్నారు. దీనితో ఇప్పుడు వాళ్లకు వైద్యం చెయ్యాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం కూడా ఆగ్రహంగా ఉంది.
కరోనా వైరస్ వాళ్లకు ఎక్కువగా సోకుతున్నా వాళ్ళు మాత్రం బయటకు రావడం లేదు. ఎన్ని విధాలుగా హెచ్చరికలు చేసినా సరే వాళ్ళు బయటకు రాకుండా ఉండటంపై దీనిపై ఇప్పుడు ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళు చేస్తున్న చేష్టలు ఇప్పుడు ఇదే విధంగా ఉన్నాయి. కొంత మంది భయంతో వచ్చి లొంగిపోతున్నా కొందరు మాత్రం బయటకు రావడం లేదు. దీని వెనుక కచ్చితంగా కుట్ర ఉండే ఉంటుంది అంటున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNappl