రోజురోజూకీ సమాజంలో మానవీయ విలువలు నిలువ లేకుండా పోతున్నాయి. చివరికి వావివరసలు మరిచి అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు. అది క్రమేణా అక్రమ సంబంధాల కారణంగా సొంతవారినే కాలంలో కలిపేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే  లక్నో నగరంలో చోటు చేసుకుంది. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఆగ్రా జిల్లాలోని బర్హన్ పోలీసు స్టేషన్ పరిధి ఖంద గ్రామానికి వారం రోజుల క్రితం ఒక వ్యక్తి తన భార్య, కొడుకుతో అక్కడికి వచ్చాడు.

 

 


అయితే సదరు వ్యక్తి నోయిడాలోని ఒక ప్రైవేటు కంపెనీలో విధులు చేస్తుంటాడు. అంత బాగున్నా అయితే వీరి ఇంటి పక్కనే ప్రతాప్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ప్రతాప్ అనే వ్యక్తి రవీనకు వరుసకు అన్నయ్య అవుతాడు. ఇంత వరకు బాగున్నా కల క్రమేణా వావివరసలు మర్చిన రవీన, ప్రతాప్‌ లు ఇద్దరు అక్రమ సంబంధం మొదలు పెట్టారు. ఇక అక్కడ విషయానికి వస్తే అసలు తమ అక్రమ సంబంధానికి తన భర్త అడ్డొస్తాడనే ఉద్దేశంతో భర్తను అడ్డు తప్పించాలని రవీన అనుకొంది. 

 

 


ఈ విషయం పై ప్రతాప్ సైతం సహకారం చేయడంతో తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రవీన తన భర్త గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపింది. అయితే ఉదయాన సమాచారం అందుకున్న పోలీసులు మూర్తిది భార్య రవీనను అరెస్టు చేయగా, మరో నిందితుడైన ప్రతాప్ పారిపోయాడు. పోలీసులు అంతటితో రవీనను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, ప్రతాప్‌ ను త్వరలోనే దొరికించుకుంటామని, హత్యకు వాడిన ఆయుధం సైతం ఇంకా తమకు దొరకలేదని పోలీసులు విషయాన్ని తెలియ చేసారు. ఏది ఏమైనా అక్రమ సంబంధాల మోజులో వావివరసలు పూర్తిగా మరిచి అయిన వారిని పొట్టన పెట్టుకొని చివరకు అసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు. కాబట్టి పక్క దారులు తొక్కకుండా మీ సంసారం జీవితాలని సుఖంగా ఉంచుకోవడానికి ప్రయతించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: