కరోనా వైరస్ రావడంతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. దేశంలో కూడా ఈ వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం జరిగింది. కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ చాలా గట్టిగా అమలు చేస్తున్నాయి. అయితే ఎప్పటినుండో వైఎస్ జగన్ సర్కార్ నీ ఇరుకున పెట్టాలని చూస్తున్న బాబోరు మీడియా కి కరోనా వైరస్ రూపంలో అవకాశం రావడంతో చెలరేగి పోతుంది. వైయస్ జగన్ సర్కార్ ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేయాలని అంతర్జాతీయ స్థాయిలో దొంగ డ్రామాలు ఆడుతున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి.

 

ప్రపంచంలో లేనిపోని కరోనా వార్తలను చూపించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే విధంగా బాబోరు మీడియా కథనాలు ప్రచారం చేస్తోందని వైసీపీ పార్టీకి చెందిన నాయకులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైరస్ ఎక్కువగా ప్రబలుతుంది అంటూ బాబోరు మీడియా తెగ ప్రచారం చేస్తుందని, ఇది సిగ్గుచేటు విషయం అని విమర్శలు చేస్తున్నారు.

 

ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఇటీవల భయంకరంగా ప్రభుత్వం చేస్తున్న పనితీరుపై అలాగే కరోనా వైరస్ కేసుల విషయంలో లెక్కలపై ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కథనాలు ప్రసారం చేస్తుందని, బాబోరు మీడియా ఆగడాల శృతిమించి పోతున్నాయని వెంటనే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసిపి క్యాడర్ సోషల్ మీడియా సాక్షిగా డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా వైరస్ విషయంలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వెంటనే ఏపీ ప్రభుత్వం  బాబోరు మీడియా పై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: