కరోనా మహమ్మారి ఇండియా లో రోజురోజుకు విజృంభిస్తోంది . మర్చి లో ఈ మహమ్మారి అదుపులో ఉన్నట్టే అనిపించినా మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్ధనల అనంతరం పరిస్థితి విషమంగా మారింది ...అయితే  ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా వచ్చిచేరిన 15 పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం 329  కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా , తెలంగాణ లో 404 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 15  మంది చనిపోయి 45  మంది డీఛార్జి అయ్యారు 

ఇప్పటికే తెలంగాణ సీఎం కెసిఆర్ మర్కజ్ నిజాముద్దీన్ సంఘఠనల తరువాత పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా లక్డౌన్ ను పొడిగించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది . అయితే కెసిఆర్ యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తూ మిగతా రాష్ట్రాల ముఖ్య మొత్రులు కూడా లక్డౌన్ ని పొడిగించాల్సిందిగా కోరుతున్నారు . మోడి గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయాల కోసం ఈ నెల 11 న సమావేశం జరుపనున్నట్లు సమాచారం 

 

మరింత సమాచారం తెలుసుకోండి: