నిజాముద్దీన్ లోని మర్కజ్ లో ప్రార్థనలకు హాజరైన భారతీయ ముస్లింలు దేశంలో కరోనా వ్యాప్తి రెట్టింపు కావడానికి కారణం అయిన విషయంలో ఇప్పటికీ ఎన్నో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రార్థనలు జరిగే సమయానికి మన దేశంలోనే 58 కేసులు నమోదు అయి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంటే విదేశాల నుండి కొంతమంది విజిటింగ్ వీసా మీద భారతదేశానికి వచ్చి మత ప్రచారాలు చేస్తుంటే దానిని ప్రభుత్వం ఎందుకు ఆపలేదు అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి.
ఈ మీటింగ్ లేకుండా ఉండి ఉంటే ఏప్రిల్ 14వ తేదీకి లాక్ కూడా ఎత్తేసేవారే. అయితే ఈ తతంగం అంతా వారెవరూ కావాలని చేయలేదని అందరికీ తెలిసిన విషయమే. సరే దురదృష్టవశాత్తు జరిగిందని పలువురిపై సానుభూతి చూపిస్తూ ఉంటే తాజాగా క్వారంటైన్ లో ఉన్న వారు చేస్తున్న పనుల గురించి చదివితే మనకి వాంతులు రావాల్సిందే. అంతకు ముందు చిన్న మసీదులో వేల మందిని కూర్చోబెట్టి కరోనా వ్యాప్తికి తబ్లిగి వారు కృషి చేసిన వైనం గురించి వివరించిన బిబిసి ఇప్పుడు వారు కొనసాగిస్తున్న మూర్ఖత్వం మరియు గురించి కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
ఢిల్లీలోని ఒక క్వారెంటైన్ సెంటర్లో ఉన్న ఈ తబ్లిగీ గ్యాంగ్ అక్కడ వికృత చర్యలకు పాల్పడుతూ ఉందని తెలుస్తోంది. ఎంత దారుణంగా అంటే.. వీళ్లు బాటిల్స్ లోకి మూత్రం పోసి బయటకు విసురుతున్నారట! వీళ్లను కంట్రోల్ చేయడం కష్టం అవుతోందని, వీరికి సేవలనందిస్తున్న వైద్య సిబ్బంది వాపోతూ ఉంది. రోగం వచ్చి పోతారని.. అందరికీ అంటిస్తారని.. వీళ్లను అబ్జర్వేషన్లో ఉంచి, అన్నీ సమకూర్చుతూ ఉంటే.. అక్కడ ఇలాంటి అరాచకపనులకు పాల్పడుతూ ఉన్నారు తబ్లిగీ మూర్ఖులు.